లీడ్ ఆర్టికల్

  • Home
  • karnataka: జెడిఎస్ నేత హెచ్‌.డి. రేవణ్ణపై కిడ్నాప్‌ కేసు ..

లీడ్ ఆర్టికల్

karnataka: జెడిఎస్ నేత హెచ్‌.డి. రేవణ్ణపై కిడ్నాప్‌ కేసు ..

May 3,2024 | 12:43

బెంగళూరు :    కర్ణాటకలో జెడి(ఎస్‌) నేత హెచ్‌.డి. రేవణ్ణపై కేసు నమోదైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి, తన కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక వేధింపులకు…

ఇప్పటికి 3 రోజులు.. పింఛను అందుతుందా ?

May 3,2024 | 12:35

బుచ్చిపాలెం (తూర్పు గోదావరి) : నడవలేని స్థితిలో ఉన్న ముసలివారికి పింఛన్లు అందడం లేదు.. మండుటెండల్లో ఆపసోపాలు పడుతూ బ్యాంకుల వద్దకు పోతే అక్కడ కనీసం ఫ్యాన్లు…

అర్థరాత్రి వేళ ఆపదలో యువకులు – అండగా నిలిచి ఆదుకున్న సిపిఎం అభ్యర్థి లోతా.రామారావు

May 3,2024 | 11:56

విఆర్‌.పురం (రాజమండ్రి) : సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి లోతా.రామారావు మానవత్వాన్ని చాటారు. గురువారం అర్థరాత్రి సమయంలో రోడ్డుపై ప్రమాదం జరిగి ఆపదలో ఉన్న యువకులను గమనించి వెంటనే…

‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ : సిఎం జగన్‌కు షర్మిల ప్రశ్నలు

May 3,2024 | 11:35

కడప : ‘ నా నవ సందేహాలకు జవాబు చెప్పండి ‘ అని ఎపి సిఎం జగన్‌కు కడప కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి వైఎస్‌.షర్మిల అడిగారు. శుక్రవారం…

అమేథీ, రాయ్ బరేలీ స్థానాలపై వీడిన ఉత్కంఠ

May 3,2024 | 11:28

న్యూఢిల్లీ : యుపిలోని అమేథీ, రాయ్ బరేలీ సీట్లలో పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడింది. రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

ఐసెట్‌ దరఖాస్తులకు గడువు మరోసారి పొడిగింపు

May 3,2024 | 10:55

హైదరాబాద్‌ : తెలంగాణలో ఐసెట్‌ దరఖాస్తులకు గడువు మరోసారి పొడిగించారు. మార్చి 5వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులకు…

ఉద్యోగులు బకాయిలు కట్టకపోతే కరెంట్‌ కట్‌

May 3,2024 | 10:50

అమరావతి : విద్యుత్‌ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్‌లకు కరెంట్‌ కట్‌ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న…

జర్మనీలో భారీ వర్షం.. వరదలు – జలదిగ్బంధంలో ఇండ్లు.. రోడ్లు..!

May 3,2024 | 09:25

జర్మనీ : జర్మనీని వరదలు ముంచెత్తుతున్నాయి. ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో అక్కడి రోడ్లు, ఇండ్లు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకొని అవస్థలు పడుతున్నారు.…

Fatal accident – కారు, బస్సు ఢీకొని ముగ్గురు మృతి

May 3,2024 | 09:52

తిరుపతి : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు మండలం మేర్లపాక దగ్గర తమిళనాడుకు చెందిన కారు, బస్సు ఢకొీట్టుకోవడంతో ముగ్గురు మృతి చెందగా, మరో…