లీడ్ ఆర్టికల్

  • Home
  • జోక్యం చేసుకోలేం.. పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు

లీడ్ ఆర్టికల్

జోక్యం చేసుకోలేం.. పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై సుప్రీంకోర్టు

Jun 3,2024 | 23:28

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యురో : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వ్యవహారంపై జోక్యం చేసుకోలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కొత్త పోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన…

‘పిన్నెలి’కి కౌంటింగ్‌ హాల్‌లోకి నో ఎంట్రీ : సుప్రీం ఆదేశం

Jun 3,2024 | 23:29

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇవిఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ఉపశమనం…

కౌంటింగ్‌ ఏజెంట్లు అప్రమత్తం

Jun 3,2024 | 22:52

 టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజల ఐదేళ్లపాటు పడ్డ కష్టాలకు మంగళవారంతో అడ్డుకట్ట పడబోతోందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన…

అర్జున్‌కు 4వ ర్యాంక్‌

Jun 3,2024 | 21:44

టాప్‌-10లో గుకేశ్‌, ప్రజ్ఞానందకు చోటు ఫిడే ర్యాంకింగ్స్‌ విడుదల లాసన్నె: ఫిడే చెస్‌ ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తా చాటారు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య(ఫిడే) సోమవారం ప్రకటించిన…

చంద్రగిరిలో మారణాయుధాలు స్వాధీనం

Jun 3,2024 | 21:32

మత్స్యకారుల ఆయుధాలుగా గుర్తింపు ప్రజాశక్తి – రామచంద్రపురం ( తిరుపతి) : కర్ణాటక నుంచి వస్తున్న ఓ వాహనంలోని ఆయుధాలు, మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన…

ఏపీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం : సీఈవో ఎంకే మీనా

Jun 3,2024 | 18:01

ప్రజాశక్తి-విజయవాడ: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు సీఈవో ఎంకే మీనా తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌…

ఎమ్మెల్సీ రఘురాజుపై అనర్హత వేటు

Jun 3,2024 | 23:18

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో/శృంగవరపుకోట : విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజ్‌ సోమవారం అనర్హత వేటు వేశారు. వైసిపి…

బెంగళూరులో భారీ వర్షం : 133 ఏళ్ల రికార్డు బ్రేక్‌

Jun 3,2024 | 16:50

బెంగళూరు : బెంగళూరులో ఆదివారం (జూన్‌ 2) రాత్రి భారీ వర్షం పడింది. అక్కడ ఒక్కరోజులోనే 111.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 133 ఏళ్ల తర్వాత ఈ…

ఓటింగ్‌లో భారత్‌ వరల్డ్‌ రికార్డు : సిఇసి రాజీవ్‌ కుమార్‌

Jun 3,2024 | 16:11

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఓటర్లు తమ ఓటు హక్కును…