లీడ్ ఆర్టికల్

  • Home
  • ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి : సిఎం జగన్ కు సిపిఎం లేఖ

లీడ్ ఆర్టికల్

ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలి : సిఎం జగన్ కు సిపిఎం లేఖ

Dec 13,2023 | 20:41

– కొద్దిపోస్టులకే నోటిఫికేషన్‌ సరికాదు – ముఖ్యమంత్రికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ ప్రజాశక్తి -అమరావతి బ్యూరో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ ప్రకటించి, నోటిఫికేషన్‌ ఇచ్చి…

ద్రవ్యోల్బణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామీ

Dec 13,2023 | 17:59

న్యూఢిల్లీ    :    మోడీ ప్రభుత్వంలో నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ధ్వజమెత్తారు. ద్రవ్యోలణాన్ని పెంచడమే మోడీ ప్రధాన హామి…

భద్రతా వైఫల్యంపై విచారణ చేపడతాం : స్పీకర్‌ ఓం బిర్లా

Dec 13,2023 | 16:15

న్యూఢిల్లీ :   లోక్‌సభలో భద్రతా వైఫల్యంపై విచారణ జరుపుతామని స్పీకర్‌ ఓం బిర్లా ఎంపిలకు హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి ప్రారంభం కాగానే…

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో రూ.25 లక్షల వరకూ ఉచిత చికిత్స : సీఎం జగన్‌

Dec 13,2023 | 18:22

అమరావతి: వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించనున్నామని ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంప్‌…

విరుపాపురం గ్రామంలో కేంద్ర కరువు బృందం పర్యటన

Dec 13,2023 | 22:16

ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : కర్నూల్ జిల్లా ఆదోని మండలం పరిధిలో విరుపాపురం గ్రామంలో మిరప, టమోటా పంట పొలాలను పరిశీలించి, అనంతరం రైతులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో…

విక్టరీ వెంకటేష్‌ బర్త్‌ డే – ప్రముఖుల శుభాకాంక్షలు

Dec 13,2023 | 13:46

అమరావతి : నేడు టాలీవుడ్‌ స్టార్‌ హీరో విక్టరీ వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా … సినీ ప్రముఖులతోపాటు అభిమానులు, రాజకీయ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు…

పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. లోక్ సభలోకి చొరబడ్డ దుండగులు

Dec 13,2023 | 14:47

 లోక్ సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు  ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు.…

ఉల్లి ఎగుమతులను సమర్థించుకున్న కేంద్రం

Dec 13,2023 | 13:32

 న్యూఢిల్లీ :    ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. కొన్ని సమయాల్లో తగిన ధరలకు అవసరమైన వస్తువులను అందించేందుకు భారత వినియోగదారులకే ప్రాధాన్యతనిస్తుందని కేంద్రం…

మధ్యప్రదేశ్​ సీఎంగా మోహన్​ యాదవ్​ ప్రమాణ స్వీకారం

Dec 13,2023 | 12:43

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ మంగూబాయ్‌ పటేల్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా రాజేంద్ర శుక్లా,…