లీడ్ ఆర్టికల్

  • Home
  • నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

లీడ్ ఆర్టికల్

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు

Apr 18,2024 | 08:11

ఢిల్లీ: నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం…

శిరోముండనం !

Apr 18,2024 | 05:55

ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన శిరోముండనం సంఘటనలో ప్రత్యేక కోర్టు వెలువరించిన తీర్పు భిన్నాభిప్రాయాలకు వేదికైంది. ఎట్టకేలకు తీర్పు రావడంతో పాటు, అధికార,…

అమ్మకు ఇక ఏ కష్టం రాకూడదని …

Apr 18,2024 | 05:50

గాలి, వాన నుండి, ఆకాశంలో ఎగిరే పక్షుల బెడద నుండి బిడ్డలను రక్షించుకునేందుకు తల్లి కోడి ఎంతలా ఆరాటపడుతుందో! బిడ్డలను కాపాడుకునేందుకు తన రెక్కలను ఎంత పెద్దగా…

బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టో డొల్లతనం

Apr 18,2024 | 10:49

బిజెపి ఎన్నికల మ్యానిఫెస్టో గత పది సంవత్సరాల పాలనా వైఫల్యాల గురించి మాట్లాడకపోగా, ఇన్నేళ్ళుగా దేశ ప్రజల ఐక్యతకు దండలో దారంలా నిలిచిన లౌకికతత్వాన్నే ప్రమాదంలో పడేసే…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మూసివేతకు అదానీ, మోడీ కుట్ర

Apr 18,2024 | 05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కోక్‌ ఓవెన్‌ విభాగం నడవడానికి ఒక్కరోజుకు కావాల్సిన కోకింగ్‌ కోల్‌ కూడా లేకుండా ఖాళీ అయ్యింది. 40 సంవత్సరాల క్రితం స్టీల్‌ ప్లాంట్‌ ప్రారంభమైన…

భారత జనాభా 144 కోట్లు

Apr 18,2024 | 04:40

14 ఏళ్ల లోపు బాలలు 24 శాతం మంది  ప్రసూతి మరణాలు 8 శాతం  ఆరోగ్య సంరక్షణలోనూ అసమానతలు యూఎన్‌ఎఫ్‌పిఎ నివేదిక న్యూఢిల్లీ : భారత్‌ ఇప్పటికే…

ఐఐటి బాంబేలో చదివినా.. నో ప్లేస్‌మెంట్‌

Apr 18,2024 | 04:22

36 శాతం మంది గ్రాడ్యుయేట్ల దుస్థితి  ఆర్థిక మాంద్యమే కారణమంటున్న అర్థికవేత్తలు న్యూఢిల్లీ : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేట్‌ పట్టాలు పొందిన విద్యార్ధుల్లో…

కమలంపై రాజవంశీయుల గుస్సా

Apr 18,2024 | 03:56

ఎస్‌పితో కాంగ్రెస్‌ అవగాహన  నిరుద్యోగం, ధరల పెరుగుదలే ‘ఇండియా ప్రచారాస్త్రాలు  రామాలయమే కమలం ఎజెండా  మధ్యప్రదేశ్‌లో నాలుగు దశల్లో ఎన్నికలు ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో…

ఇదేనా న్యాయం?

Apr 18,2024 | 03:42

ప్రజాశక్తి – రామచంద్రపురం(అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : ‘ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని అశించాం. దోషులకు కఠినశిక్షలు పడుతాయనుకున్నాం. కానీ జరిగింది వేరు’ 28 ఏళ్ల క్రితం రాష్ట్ర…