బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : వైఎస్.షర్మిల
ప్రజాశక్తి- ప్రొద్దుటూరు (వైఎస్ఆర్) : బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి, జగన్కి ఇద్దరికీ మోడీ కావాలని, ఇద్దరూ…
ప్రజాశక్తి- ప్రొద్దుటూరు (వైఎస్ఆర్) : బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి, జగన్కి ఇద్దరికీ మోడీ కావాలని, ఇద్దరూ…
టీ20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న వేళ ప్రముఖ స్పోర్ట్స్వేర్ బ్రాండ్, కిట్ స్పాన్సర్ అడిడాస్ జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. సంబంధిత…
ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం జిల్లా) : సిపిఎం శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు బమ్మిడి శ్రీరాములు (90) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం వేకువజామున…
భోపాల్ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్- బిజెపి మార్చాలనుకుంటున్న…
తిరువనంతపురం : లోక్సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎన్నికల కమిషన్ (ఇసి) నిరాకరించడంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థిక…
జెరూసలెం : తూర్పు రఫా నుండి సుమారు లక్ష మంది పాలస్తీనియన్లను ఖాళీ చేయిస్తున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం సోమవారం తెలిపింది. గాజా దక్షిణ నగరమైన రఫాపై భూతల…
న్యూఢిల్లీ : అహ్మదాబాద్లోని ఆరు పాఠశాలలకు సోమవారం బాంబు బెదిరింపుల వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్, క్రైమ్ బ్రాంచ్…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ (అనకాపల్లి) : ప్రజాశక్తి నర్సీపట్నం సీనియర్ పాత్రికేయులు వడ్లమూరి అప్పారావు (51) అనారోగ్యంతో ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం ఉదయం…