తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్…
హైదరాబాద్: తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్…
చెన్నై : తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో తమిళనాడులోని మొత్తం 39…
ఢిల్లీ : 2024 తొలి దశ లోక్సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ దశలో 102 లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్,…
ప్రపంచశాంతి కోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయిల్ ఇప్పుడు మొత్తం…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అత్యంత అట్టహాసంగా నిర్వహించిన కులగణను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించినట్లుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచార ప్రకారం కులగణన…
వైరస్ ఉధృతి, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే నష్టాలు ప్రజాశక్తి- కాళ్ల (పశ్చిమగోదావరి) : వాతావరణ మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆక్వా…
విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ.. అజ్ఞానాంధకారాన్ని పారదోలాల్సిన విశ్వ విద్యాలయాల్లో మూకదాడులు చోటుచేసుకోవడం దారుణం. ఆర్ఎస్ఎస్ గూండాలకు భయపడుతూ చదువుకోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలన్నీ…
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం….రాష్ట్ర విభజన తరువాత మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. కానీ విచిత్రంగా 2014 తర్వాత నుండి…