లీడ్ ఆర్టికల్

  • Home
  • తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

లీడ్ ఆర్టికల్

తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం

Mar 20,2024 | 11:45

హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఝార్ఖండ్‌…

21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన డిఎంకె, మేనిఫెస్టో విడుదల

Mar 20,2024 | 17:11

చెన్నై  :    తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌లో తమిళనాడులోని మొత్తం 39…

Loksabha: ‘తొలి’ నోటిఫికేషన్‌ విడుదల

Mar 20,2024 | 10:31

ఢిల్లీ : 2024 తొలి దశ లోక్‌సభ ఎన్నికలకు ఈరోజు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ దశలో 102 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్, బీహార్,…

మాటలకే శాంతి వచనాలు…

Mar 20,2024 | 07:26

ప్రపంచశాంతి కోసమే తాము తాపత్రయపడుతున్నట్లు చెప్పిన వారందరూ చరిత్రలో అశాంతికి మూలకారకులుగా రుజువైంది. ఇప్పటికీ ఆదే జరుగుతోందా ? పాలస్తీనా ప్రాంతాలను కబళించిన ఇజ్రాయిల్‌ ఇప్పుడు మొత్తం…

అటకెక్కిన కులగణన!

Mar 20,2024 | 00:24

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : అత్యంత అట్టహాసంగా నిర్వహించిన కులగణను రాష్ట్ర ప్రభుత్వం అటకెక్కించినట్లుగా తెలిసింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచార ప్రకారం కులగణన…

వాతావరణ మార్పులతో ఆందోళనలో ఆక్వా రైతులు

Mar 20,2024 | 00:28

 వైరస్‌ ఉధృతి, గిట్టుబాటు ధర లేక ఇప్పటికే నష్టాలు ప్రజాశక్తి- కాళ్ల (పశ్చిమగోదావరి) : వాతావరణ మార్పులతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆక్వా…

మూకదాడుల వర్సిటీలు!

Mar 19,2024 | 23:18

విజ్ఞాన వెలుగులు విరజిమ్ముతూ.. అజ్ఞానాంధకారాన్ని పారదోలాల్సిన విశ్వ విద్యాలయాల్లో మూకదాడులు చోటుచేసుకోవడం దారుణం. ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలకు భయపడుతూ చదువుకోవాల్సిన దుస్థితి విద్యార్థులకు ఏర్పడింది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలన్నీ…

ఎండల్లో దండెత్తే ఆరోగ్య సమస్యలు

Mar 19,2024 | 20:52

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో అనేక మార్పులు సంభవించి చివరకు అనారోగ్యానికి దారి తీయొచ్చు. తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, వడదెబ్బ, మీజిల్స్‌, కామెర్లు వంటి తీవ్రమైన…

పాలకుల నిర్లక్ష్యంతో మసకబారుతున్నవిశాఖ

Mar 19,2024 | 23:23

ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నం….రాష్ట్ర విభజన తరువాత మరింత అభివృద్ధి చెందుతుందని అందరూ భావించారు. కానీ విచిత్రంగా 2014 తర్వాత నుండి…