జాతీయం

  • Home
  • కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

జాతీయం

కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 22,2023 | 12:16

మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :  కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌…

రాజ్యాంగ నైతికతను తిరస్కరించకూడదు

Nov 20,2023 | 11:08

  రాజ్యాంగానికి సవరణలు అవసరమే.. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ న్యూఢిల్లీ : రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని తిరస్కరించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి…

రాజస్థాన్‌లో సిపిఎం విస్తృత ప్రచారం

Nov 20,2023 | 10:58

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సిపిఎం అభ్యర్థుల ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. చురు జిల్లా తారానగర్‌లో కిసాన్‌ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన…

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Nov 19,2023 | 20:50

ప్రధాని భద్రతా విధులకు వెళ్తున్న ఆరుగురు పోలీసులు మృతి జైపూర్‌ : ప్రధాని మోడీ భద్రతా విధుల కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు పోలీసులు…

22 మత్స్యకారులను విడుదల చేసిన శ్రీలంక ప్రభుత్వం

Nov 19,2023 | 15:55

చెన్నై :   తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన 22 మంది మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.   వేటగాళ్లని ఆరోపిస్తూ శ్రీలంక ప్రభుత్వం  శనివారం వీరిని అదుపులోకి…

పాలస్తీనాకు భారత్‌ రెండో విడత మానవతా సాయం

Nov 19,2023 | 12:47

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధ నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయిన పాలస్తీనా ప్రజలను ఆదుకునేందుకు భారత్‌ మానవతా సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో భాగంగా…

గవర్నర్లను అడ్డంపెట్టుకుని కేంద్రం కక్ష సాధింపు- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌

Nov 18,2023 | 21:04

గవర్నర్‌ వెనక్కి పంపిన పది బిల్లులను మళ్లీ ఆమోదించిన అసెంబ్లీ ప్రజాశక్తి- చెన్నై :బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డంపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కక్ష…

అరెస్టయిన రెండేళ్ల తర్వాత కాశ్మీరీ జర్నలిస్ట్‌కు బెయిల్‌

Nov 18,2023 | 22:02

న్యూఢిల్లీ : అరెస్టు చేసిన దాదాపు రెండేళ్ల తర్వాత కాశ్మీరీ జర్నలిస్టు ఫహద్‌ షాకు శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తన డిజిటల్‌…