Jharkhand : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి
గిరిదిహ్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న…
గిరిదిహ్ : జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమరవీరుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఝార్ఖండ్లోని రాంచీ జిల్లా బుండులో ఆదివాసీలు కదంతొక్కారు. సిపిఎం ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు…
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, ఛత్తీ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 7:30 గంటల సమయానికి మధ్యప్రదేశ్లో 71:64 శాతం, ఛత్తీస్గఢ్ రెండో దశలో 68.15…
న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు బిజిందర్ నాథ్ గోస్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోస్వామి చండీగఢ్లో…
హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.58,000 కోట్లు బకాయిలు వెంటనే విడుదలజేయాలని డిమాండ్ ఆందోళన ఉధృతికి ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు ఎల్డిఎఫ్ కన్వీనర్ ఇపి…
విజయవాడ : ఏప్రిల్ , అక్టోబర్ మధ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్సిఆర్) జోన్లో సుమారు 15.75 కోట్ల మంది ప్రయాణించారు. వారిలో 90 కంటే…
ఇంఫాల్ : ఇండెగ్నియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ (ఐటిఎల్ఎఫ్) ‘స్వీయ -పాలన’ హెచ్చరికపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు మణిపూర్ ప్రభుత్వం తెలిపింది. ఐటిఎల్ఎఫ్ అల్టిమేటంను ఖండిస్తూ…
కుల్గామ్ : భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారని శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇంకా…
న్యూఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత రోజురోజుకీ పడిపోతుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో…