జాతీయం

  • Home
  • Jharkhand : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

జాతీయం

Jharkhand : పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఐదుగురు మృతి

Nov 18,2023 | 16:09

  గిరిదిహ్ : జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కుటుంబం పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న…

కదంతొక్కిన ఆదివాసీలు : సిపిఎం ఆధ్వర్యంలో ఝార్ఖండ్‌లో వేలాది మంది ర్యాలీ

Nov 18,2023 | 13:00

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అమరవీరుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లా బుండులో ఆదివాసీలు కదంతొక్కారు. సిపిఎం ఆధ్వర్యాన వేలాది మంది ఆదివాసీలు…

మధ్యప్రదేశ్‌లో 71.64 శాతం, ఛత్తీస్‌గఢ్‌ చివరి దశలో 68.15 శాతం

Nov 18,2023 | 12:58

  న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌, ఛత్తీ అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం పోలింగ్‌ నిర్వహించారు. సాయంత్రం 7:30 గంటల సమయానికి మధ్యప్రదేశ్‌లో 71:64 శాతం, ఛత్తీస్‌గఢ్‌ రెండో దశలో 68.15…

ప్రముఖ కళా చరిత్రకారులు బిఎన్‌ గోస్వామి ఇకలేరు

Nov 18,2023 | 12:54

  న్యూఢిల్లీ : ప్రముఖ కళా చరిత్రకారులు బిజిందర్‌ నాథ్‌ గోస్వామి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 90 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోస్వామి చండీగఢ్‌లో…

కేంద్రం వివక్షపై పోరు- జనవరిలో ఢిల్లీలో ఆందోళన

Nov 18,2023 | 12:50

  హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు రూ.58,000 కోట్లు బకాయిలు వెంటనే విడుదలజేయాలని డిమాండ్‌ ఆందోళన ఉధృతికి ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇపి…

గణనీయంగా పెరిగిన నాన్‌ ఎసి కోచ్‌ ప్రయాణికుల సంఖ్య : ఎస్‌సిఆర్‌

Nov 18,2023 | 12:43

  విజయవాడ :   ఏప్రిల్‌ , అక్టోబర్‌ మధ్య దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్‌) జోన్‌లో సుమారు 15.75 కోట్ల మంది ప్రయాణించారు. వారిలో 90 కంటే…

ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటంపై చర్యలకు దిగిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 18,2023 | 12:36

  ఇంఫాల్‌ :    ఇండెగ్నియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరమ్‌ (ఐటిఎల్‌ఎఫ్‌) ‘స్వీయ -పాలన’ హెచ్చరికపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు మణిపూర్‌ ప్రభుత్వం తెలిపింది. ఐటిఎల్‌ఎఫ్‌ అల్టిమేటంను ఖండిస్తూ…

Jammu and Kashmir: ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి

Nov 18,2023 | 12:31

  కుల్గామ్‌ : భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారని శుక్రవారం జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు వెల్లడించారు. ఇంకా…

ఊపిరి పీల్చుకుంటే… పొగ పీల్చుతున్నట్టుందంటున్న ఢిల్లీవాసులు

Nov 18,2023 | 12:39

  న్యూఢిల్లీ : దేశ రాజధానిని కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాలి నాణ్యత రోజురోజుకీ పడిపోతుందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో…