జాతీయం

  • Home
  • జమిలితో అన్ని పార్టీలకు మేలు : కోవింద్‌

జాతీయం

జమిలితో అన్ని పార్టీలకు మేలు : కోవింద్‌

Nov 22,2023 | 11:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, అన్ని రాజకీయ పార్టీలకు దీనితో ప్రయోజనమేనని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. జమిలి ఎన్నికలపై…

చరిత్ర పాఠ్యాంశాలుగా రామాయణ, మహాభారతాలు

Nov 22,2023 | 10:53

  ఎన్‌సిఇఆర్‌టి ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు న్యూఢిల్లీ : విద్య కాషాయీకరణలో భాగంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చరిత్రలో పురాణేతిహాసాలను చొప్పించేందుకు సిద్ధమైంది. రామాయణ, మహాభారతాలను…

దుంగార్‌గఢ్‌ ఎమ్మెల్యేకు ప్రజాదరణ – సిపిఎం అభ్యర్థికి ఊరురా

Nov 22,2023 | 10:39

జన నీరాజనం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లోని బికనీర్‌ జిల్లాలో దుంగార్‌గఢ్‌ నియోజకవర్గంలో సిపిఎం తరపున పోటీ చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే గిర్దారిలాల్‌ మహియాకు ప్రజల నుంచి విశేష…

కేంద్రం కనుసన్నల్లో…  ఒటిటిలు

Nov 22,2023 | 10:24

  హిందూత్వ అజెండాతోనే కంటెంట్‌ ఉండాలని బిజెపి సర్కార్‌ పెత్తనం  సామాజిక మాధ్యమాల పైనా నియంత్రణ న్యూఢిల్లీ : చలనచిత్రాలు, వెబ్‌ సిరీస్‌లను ఒటిటిలో ప్రసారం చేసే…

జనవరి 12న విద్యార్థుల పార్లమెంట్‌ మార్చ్‌

Nov 21,2023 | 21:19

ఫిబ్రవరి 1న చెన్నైలో ఐక్య ర్యాలీ మోడీ సర్కార్‌ను గద్దె దించాలి ఎన్‌ఇపిని తిప్పికొట్టాలి 16 విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

మనీష్‌ సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీ డిసెంబర్‌ 11 వరకు పొడిగింపు

Nov 21,2023 | 16:30

  న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఆరెపణలెదుర్కొంటున్న ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా జ్యుడిషయిల్‌ కస్టడీని ఢిల్లీ రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం డిసెంబర్‌ 11 వరకు…

కేరళలోని ఓ స్కూల్‌లో మాజీ విద్యార్థి కాల్పులు

Nov 21,2023 | 15:55

తిరువనంతపురం : కేరళలోని ఓ స్కూల్‌లో మంగళవారం ఉదయం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. మాజీ విద్యార్థి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. జగన్‌ అనే…

నష్టపరిహారం కోసం రూ. 5 కోట్ల జమ చేశాం : సుప్రీంకోర్టుకు తెలిపిన మణిపూర్‌ ప్రభుత్వం

Nov 21,2023 | 14:51

ఇంఫాల్‌ :   మే 3 నుండి లైంగిక వేధింపులు, ఇతర నేరాలకు గురైన బాధిత మహిళలకు పరిహారం కోసం బ్యాంకు ఖాతాలో రూ. ఐదు కోట్లు జమ చేసినట్లు…

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…