జాతీయం

  • Home
  • తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఆరెంజ్‌ అలెర్ట్‌

జాతీయం

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఆరెంజ్‌ అలెర్ట్‌

Nov 20,2023 | 15:32

  చెన్నై : ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఈ రెండు…

‘మూడేళ్లుగా ఏం చేస్తున్నారు’ : గవర్నర్‌ని నిలదీసిన సుప్రీంకోర్టు

Nov 20,2023 | 13:27

న్యూఢిల్లీ  :   బిల్లులను ఆమోదించకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను క్లియర్‌ చేయడంలో గవర్నర్‌…

ప్రజాసమస్యలే సిపిఎం అజెండా

Nov 22,2023 | 11:57

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపి ఓటమే ధ్యేయం : విజయ్ రాఘవన్‌ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రజా సమస్యలే అజెండాగా సిపిఎం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని…

ఢిల్లీలో నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

Nov 20,2023 | 12:38

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు సోమవారం నుండి తెరుచుకున్నాయి. అయితే క్రీడలు, ప్రార్థనలు వంటి బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినట్లు అధికారులు…

దళిత యువకులపై దాడి

Nov 20,2023 | 12:06

  చెన్నై : తమిళనాడులోని వేలూరు జిల్లాలో ఇద్దరు దళితులపై దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈనెల 14న సతుమదురై రైల్వే గేటు…

మణిపూర్‌ సందర్శన ప్రధాని షెడ్యూల్‌లోనే లేదు : కాంగ్రెస్‌

Nov 20,2023 | 12:02

న్యూఢిల్లీ :   మణిపూర్‌ను సందర్శించడం ప్రధాని షెడ్యూల్‌లోనే లేదని కాంగ్రెస్‌ ఆదివారం  ధ్వజమెత్తింది. అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌కు హాజరయ్యేందుకు ప్రధానికి సమయం దొరికింది…

కెసిఆర్‌ పాలనకు కాలం చెల్లింది

Nov 22,2023 | 12:16

మాజీ ఎంపి, సిపిఎం ఎపి మాజీ కార్యదర్శి మధు ప్రజాశక్తి –  హైదరాబాద్‌ బ్యూరో :  కెసిఆర్‌ కుటుంబ పాలనకు కాలం చెల్లిందని సిపిఎం మాజీ ఎంపి, ఆంధ్రప్రదేశ్‌…

రాజ్యాంగ నైతికతను తిరస్కరించకూడదు

Nov 20,2023 | 11:08

  రాజ్యాంగానికి సవరణలు అవసరమే.. కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ న్యూఢిల్లీ : రాజ్యాంగ నైతికత సిద్ధాంతాన్ని తిరస్కరించకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి…