జాతీయం

  • Home
  • తెలంగాణలో రాబోయేది బిఎస్‌పి సర్కారే

జాతీయం

తెలంగాణలో రాబోయేది బిఎస్‌పి సర్కారే

Nov 23,2023 | 09:55

ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు మాయావతి ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో రాబోయేది తమ సర్కారేనని బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) జాతీయ అధ్యక్షులు…

14 ప్రాంతాల్లో ఎన్‌ఐఎ సోదాలు

Nov 23,2023 | 09:53

న్యూఢిల్లీ : పంజాబ్‌, హర్యానాలోని 14 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాపై దాడులకు…

దేశం పేరును మాత్రమే మార్చగలరు : బిజెపిపై ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యలు

Nov 23,2023 | 09:52

ఈరోడ్‌ : బిజెపి నాయకులు కేవలం దేశం పేరును మాత్రమే మార్చగలరని, దేశ ప్రజల స్థితిగతులను మార్చలేరని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈరోడ్‌లో పార్టీ…

డిసెంబర్‌ 7న హాజరు కండి

Nov 23,2023 | 09:46

బిజెపి ఎంపి బిధూరికి లోక్‌సభ హక్కుల కమిటీ ఆదేశం న్యూఢిల్లీ : సహచర బిఎస్‌పి ఎంపి దినిష్‌ అలీపై మతపరమైన దూషణలకు పాల్పడిన బిజెపి ఎంపి రమేష్‌…

విజయమే లక్ష్యంగా.. రాజస్థాన్‌లో సిపిఎం ప్రచారం

Nov 23,2023 | 09:09

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సిపిఎం ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివిధ నియోజకవర్గాల్లో బుధవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,…

12 మీటర్ల దూరంలో ..

Nov 23,2023 | 10:05

తుది దశకు ‘ఉత్తరకాశీ’ టన్నెల్‌ ఘటన సహాయక కార్యక్రమాలు డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో టన్నెల్‌ కూలిపోయిన ప్రమాదం నుంచి కార్మికులను వెలికితీతకు జరుగుతున్న సహాయక కార్యక్రమాలు తది…

భారత్‌ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ

Nov 22,2023 | 16:53

ఢిల్లీ: జీ20 వర్చువల్‌ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల విరామం తర్వాత కెనడియన్లకు ఈ-వీసా సేవలను పున్ణప్రారంభించాలని నిర్ణయించింది. ఈ…

మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి గిరిజనుడికి గాయాలు..

Nov 22,2023 | 16:15

చర్ల: సరిహద్దు ఛత్తీస్‌ ఘడ్‌ బీజాపూర్‌ జిల్లా,పామేడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోగల ధర్మవరం గ్రామానికి చెందిన సబ్కా చంద్రయ్య మంగళవారం ఉదయం చేపలకు వల వేయడానికి వెళుతుండగా…

ఈనెల 24న జగన్‌ బెయిల్‌ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ

Nov 22,2023 | 16:09

ఢిల్లీ: సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు వ్యవహారంలో ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌.. సుప్రీంకోర్టులో ఈ నెల 24న (శుక్రవారం) విచారణకు రానుంది. అక్రమాస్తుల…