లీడ్ ఆర్టికల్

  • Home
  • అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

లీడ్ ఆర్టికల్

అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన

Nov 30,2023 | 14:41

ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68శాతం పోలింగ్‌ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్‌ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక…

జన ఔషధి కేంద్రాలను పెంచే ప్రతిపాదనను ప్రారంభించిన ప్రధాని

Nov 30,2023 | 14:14

న్యూఢిల్లీ :   దేశవ్యాప్తంగా జన ఔషధి కేంద్రాల సంఖ్యను పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనను ప్రధాని మోడీ గురువారం ప్రారంభించారు. సబ్సిడీ ధరలకు ఔషదాలను విక్రయించే జన ఔషధి…

కాల్పుల విరమణ ఒప్పందం మరో రోజు పొడిగింపు 

Nov 30,2023 | 12:17

 గాజా :   ఇజ్రాయిల్‌ మరియు హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో రోజు పొడిగించినట్లు ఖతార్ గురువారం స్పష్టం చేసింది.  గడువు ముగియడానికి కొన్ని నిమిషాల…

‘నాగార్జునసాగర్ ‘ఘర్షణను వెంటనే కట్టడి చేయాలి : సిపిఎం

Nov 30,2023 | 11:54

ప్రజాశక్తి-విజయవాడ : నాగార్జునసాగర్ వద్ద తెలంగాణ, ఆంధ్ర పోలీసుల మధ్య జరుగుతున్న ఘర్షణపై సిపిఎం స్పందించింది. ఘర్షణను వెంటనే కట్టడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు…

అమెరికా దౌత్యవేత్త, నోబెల్‌ బహుమతి గ్రహీత హెన్రీ మృతి 

Nov 30,2023 | 11:26

వాషింగ్టన్‌ :   అమెరికా విదేశాంగ విధానంలో చెరగని ముద్రవేసిన ప్రముఖ దౌత్యవేత్త, నోబెల్‌ బహుమతి విజేత హెన్రీ కిసింజర్‌ (100) మరణించారు. బుధవారం కనెక్టివిటీలోని నివాసంలో మరణించినట్లు…

నాగార్జున సాగర్ డ్యాంపై ఉద్రిక్తత

Nov 30,2023 | 08:20

– డ్యాంపైకి ప్రవేశించిన ఏపీ పోలీసులు – 13వ గేటు వద్ద కంచె ఏర్పాటు ప్రజాశక్తి-నాగార్జున సాగర్ : నాగార్జున సాగర్ డ్యాంపై బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత…

తెలంగాణ పోలింగ్ అప్ డేట్స్

Nov 30,2023 | 16:24

తెలంగాణ శాసనసభకు 119 మంది సభ్యులను ఎన్నుకునేందుకు పోలింగ్ జరుగుతుండగా, కట్టుదిట్టమైన భద్రత మధ్య గురువారం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్రవ్యాప్తంగా…

సుఖాంతం

Nov 30,2023 | 07:12

ఉత్తరాఖండ్‌ సొరంగం కథ సుఖాంతం కావడం యావత్‌ దేశానికి పెద్ద ఊరట. చార్‌ధామ్‌ యాత్రా స్థలాలను కలుపుతూ చేపట్టిన జాతీయ రహదారి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉత్తరకాశి…

విద్యుత్‌ సంస్కరణలతో రైతులపై పెనుభారం

Nov 30,2023 | 07:07

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం, విద్యుత్‌రంగ సంస్కరణలతో, అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. రైతాంగం ఆందోళనతో 2021 నవంబర్‌లో, వ్యవసాయ చట్టాలను అనివార్యంగా వెనక్కు తీసుకోవలసిన…