గెలుపుతో ముగించాలి : నేడు ఆస్ట్రేలియాతో ఐదో, చివరి టి20
రాత్రి 7.00గం||లకు బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టి20లో నెగ్గిన టీమిండియా.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆసీస్పై 4వ టి20లో నెగ్గి…
రాత్రి 7.00గం||లకు బెంగళూరు : ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో టి20లో నెగ్గిన టీమిండియా.. ఓ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శుక్రవారం ఆసీస్పై 4వ టి20లో నెగ్గి…
పాలస్తీనీయులను ఊచకోత కోస్తుంటే మీకు పట్టదా ? నిలదీసిన పలు దేశాల నేతలు మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు 15,200కు చేరిన గాజా మృతులు గాజా :…
జలశక్తి శాఖ నిర్ణయం ఇప్పటికే కేంద్ర బలగాల ఆధీనంలోకి సాగర్ ప్రజాశక్తి – న్యూఢిల్లీ బ్యూరో : కృష్ణాజలాల వివాదంపై చర్చించేందుకు ఆరవ తేది (బుధవారం) ఉన్నతస్థాయి…
5న నెల్లూరు- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం 70 నుండి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు పలు జిల్లాల్లో అతిభారీ వర్షాలు నేటి నుండి 144…
అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలు డిమాండ్ నిర్మాణాత్మక చర్చకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి ప్రహ్లాద్ జోషి రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు పార్లమెంట్ ముందుకు 21 బిల్లులు..అందులో…
తెలంగాణ : నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఓట్లను లెక్కిస్తున్నారు. తాజాగా అందుతున్న…
‘ఎదగాలి ఇంతకు ఇంతై ఈ పసికూన/ ఏలాలి ఈ జగమంతా ఎప్పటికైనా/ మహరాజులా జీవించాలి నిండు…
ఒపీనియన్ పోల్స్, సర్వేలు అన్నవి విస్తరించిన కొద్దీ ఎగ్జిట్ పోల్స్ కూడా అనివార్య ఘట్టంగా మారాయి. సోషల్ మీడియా, మీడియా, మార్కెటింగ్ ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్రలోకి…