66% మలేరియా కేసులు భారతదేశంలేనే : ప్రపంచ ఆరోగ్య సంస్థ
2022లో WHO ఆగ్నేయాసియా ప్రాంతంలో 66శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో…
2022లో WHO ఆగ్నేయాసియా ప్రాంతంలో 66శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో…
అమరావతి : మిచాంగ్ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్ అలర్ట్ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…
లండన్ : లండన్లో భారత విద్యార్థి మిత్కుమార్ పటేల్ (23) మృతి చెందాడు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. మిత్ కుమార్ ఈ ఏడాది…
ఢాకా: తొలిటెస్ట్లో న్యూజిలాండ్పై బంగ్లాదేశ్ జట్టు ఘన విజయం సాధించింది. రెండు టెస్ట్మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన తొలిటెస్ట్లో బంగ్లాదేశ్ జట్టు 150పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్…
అమెరికా : చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులన్నీ శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యుహెచ్ఒ నిర్థారించింది. అందుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని చైనా డబ్ల్యుహెచ్ఒకు అందజేసింది.…
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతలు (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్్) చాలా పేలవంగా నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి…
109మంది మృతి, వందలాదిమందికి గాయాలు నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులు విస్తరిస్తామంటూ ప్రకటన కిక్కిరిసిన ఆస్పత్రులు, బెడ్లు లేక నేలపైనే రోగులు గాజా : ఏడు రోజుల…
కమర్షియల్ ఎల్పిజి ధర రూ.21 పెంపు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోడీ సర్కార్ బాదేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ ధరను పెంచి……
భవిష్యత్ కార్యాచరణపై చర్చ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, దేశాన్ని రక్షించడానికి మెరుగైన ప్రభుత్వం అవసరమని…