లీడ్ ఆర్టికల్

  • Home
  • 66% మలేరియా కేసులు భారతదేశంలేనే : ప్రపంచ ఆరోగ్య సంస్థ

లీడ్ ఆర్టికల్

66% మలేరియా కేసులు భారతదేశంలేనే : ప్రపంచ ఆరోగ్య సంస్థ

Dec 2,2023 | 15:45

2022లో WHO ఆగ్నేయాసియా ప్రాంతంలో 66శాతం మలేరియా కేసులు భారతదేశంలేనే నమోదు అయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రచురించిన ప్రపంచ మలేరియా నివేదిక – 2023లో…

మిచాంగ్‌ తుపాను దూసుకొస్తోంది : ఐఎండి రెడ్‌ అలర్ట్‌..!

Dec 2,2023 | 13:53

అమరావతి : మిచాంగ్‌ తుపాను దూసుకొస్తున్న వేళ … ఐఎండి రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడిందని, రేపటికి తుపానుగా…

లండన్‌లో భారత విద్యార్థి మిత్‌ కుమార్‌ మృతి

Dec 2,2023 | 13:38

  లండన్‌ : లండన్‌లో భారత విద్యార్థి మిత్‌కుమార్‌ పటేల్‌ (23) మృతి చెందాడు. ఈ మేరకు సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. మిత్‌ కుమార్‌ ఈ ఏడాది…

బంగ్లాదేశ్‌ గెలుపున్యూజిలాండ్‌తో తొలిటెస్ట్‌

Dec 2,2023 | 21:25

 ఢాకా: తొలిటెస్ట్‌లో న్యూజిలాండ్‌పై బంగ్లాదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. రెండు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలిటెస్ట్‌లో బంగ్లాదేశ్‌ జట్టు 150పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్‌…

‘ చైనా ఇన్‌ఫెక్షన్‌ ‘తో ఎలాంటి సంబంధం లేదు : అమెరికా అధికారులు

Dec 2,2023 | 11:52

అమెరికా : చైనాలో పెరుగుతున్న శ్వాసకోశ కేసులన్నీ శీతాకాలంలో వచ్చే సాధారణ శ్వాసకోశ సమస్యలేనని డబ్ల్యుహెచ్‌ఒ నిర్థారించింది. అందుకు కావల్సిన పూర్తి సమాచారాన్ని చైనా డబ్ల్యుహెచ్‌ఒకు అందజేసింది.…

Delhi : ఢిల్లీలో పలు ప్రాంతాల్లో క్షీణించిన గాలి నాణ్యతలు

Dec 2,2023 | 11:48

  న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యతలు (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌్‌) చాలా పేలవంగా నమోదయ్యాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి…

మళ్లీ గాజాలో ఇజ్రాయిల్‌ బాంబు దాడులు !

Dec 2,2023 | 10:49

109మంది మృతి, వందలాదిమందికి గాయాలు నివాస ప్రాంతాలే లక్ష్యంగా దాడులు విస్తరిస్తామంటూ ప్రకటన కిక్కిరిసిన ఆస్పత్రులు, బెడ్‌లు లేక నేలపైనే రోగులు గాజా : ఏడు రోజుల…

మళ్లీ మోడీ సర్కార్‌ బాదుడు

Dec 2,2023 | 10:43

కమర్షియల్‌ ఎల్‌పిజి ధర రూ.21 పెంపు న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాగానే మోడీ సర్కార్‌ బాదేసింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ ధరను పెంచి……

ఎన్నికల ఫలితాల తరువాత .. ఇండియా ఫోరం భేటీ

Dec 2,2023 | 10:26

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, దేశాన్ని రక్షించడానికి మెరుగైన ప్రభుత్వం అవసరమని…