లీడ్ ఆర్టికల్

  • Home
  • డెత్‌జోన్‌గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి

లీడ్ ఆర్టికల్

డెత్‌జోన్‌గా గాజా – 24 గంటల్లో 700 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి

Dec 4,2023 | 11:54

గాజా : ఇజ్రాయిల్‌ నరమేధంతో గత 24 గంటల్లో గాజాలో 700మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారని ప్రభుత్వ మీడియా కార్యాలయ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. 15లక్షల మందికి…

భద్రలో లక్ష, మరో మూడు స్థానాల్లో 50వేలకు పైగా ఓట్లు

Dec 4,2023 | 11:39

రాజస్థాన్‌లో సిపిఎం సాధించిన ఓట్ల వివరాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజస్థాన్‌లో బిజెపి గాలిని తట్టుకుని భద్ర నియోజకవర్గంలో లక్ష ఓట్లు, మరో మూడు నియోజకవర్గాల్లో 50…

ఓట్లు రాల్చని మృదు హిందూత్వ

Dec 4,2023 | 11:31

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఓటమికి ఓ ముఖ్య కారణం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి, ఆరెస్సెస్‌ అనుసరించే కరడుగట్టిన హిందూత్వను మృదు హిందూత్వతో ఎదుర్కోలేమని మధ్య…

అరవైల్లో ఇరవైల్లా జీవించేస్తున్నారు…

Dec 4,2023 | 11:24

అరవైల్లో ఇరవైల్లా బతకాలని చాలామందికి ఉంటుంది. అయితే అది సాధ్యమయ్యేది ఎందరికి? కొండలు, గుట్టలు ఎక్కాలని, ఎవరెస్టు శిఖరం అందుకోవాలని, హై జంప్‌ చేయాలని, బైక్‌పై ఎంచక్కా…

11.61 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములకు సరైన రికార్డుల్లేవట !

Dec 4,2023 | 11:08

పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : భూమిలేని పేదలకు దశాబ్దాల కాలంగా అనేక ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో…

Michaung Cyclone : ఎపిలో భారీ వర్షాలు…!

Dec 4,2023 | 10:38

అమరావతి : ‘ మిచౌంగ్‌ ‘ తుఫాను దూసుకొస్తున్న వేళ …. ఎపిలో వాతావరణం మారింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు…

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి – పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం

Dec 4,2023 | 10:18

మూడు రాష్ట్రాల్లో పభుత్వ వ్యతిరేక వెల్లువ రెట్టించిన పట్టుదలతో పోరాడాలి మితవాద బిజెపిని ఎదుర్కొనేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు రెట్టించిన పట్టుదలతో పోరాడాల్సిన అవసరాన్ని ఈ నాలుగు…

మిజోరంలో జెడ్‌పిఎం ఘన విజయం

Dec 5,2023 | 09:06

ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం మూడు దశాబ్దాల రెండు కూటముల వ్యవస్థకు తెర ముఖ్యమంత్రి పీఠంపై కొత్త ముఖం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ ఐజ్వాల్‌:ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాజీ…