లీడ్ ఆర్టికల్

  • Home
  • ఏపీవ్యాప్తంగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు

లీడ్ ఆర్టికల్

ఏపీవ్యాప్తంగా నిలిచిన భూముల రిజిస్ట్రేషన్లు

Dec 1,2023 | 21:05

అమరావతి: ఏపీవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆధార్‌ కేవైసీ రిజిస్ట్రేషన్‌ సమయంలో ఓపెన్‌ అవకపోవటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ముందు జనాలు గంటల తరబడి…

Animal Movie Review: యానిమల్‌ రివ్యూ

Dec 1,2023 | 18:06

  ప్రముఖ బాలీవుడ్‌ నటుడు రణబీర్‌ కపూర్‌ తాజాగా నటించిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’. ఈ చిత్రంలో రణబీర్‌కి జోడీగా నటి రష్మిక నటించింది. హీరో…

వరవరరావుని హైదరాబాద్‌ వెళ్లేందుకు అనుమతించిన ముంబయి కోర్టు

Dec 1,2023 | 15:37

న్యూఢిల్లీ :   సామాజిక కార్యకర్త వరవరరావు సర్జరీ నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లేందుకు ముంబయి కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు జడ్జి రాజేష్‌ కఠారియా…

పాఠశాల సెలవులను కూడా వివాదాస్త్రంగా మార్చిన బిజెపి

Dec 1,2023 | 15:21

పాట్నా :   బిజెపి యేతర రాష్ట్రాల్లో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పాఠశాల సెలవులను కూడా అస్త్రంగా వినియోగిస్తోంది. విద్యార్థులకు ఇచ్చే సెలవులతో బీహార్‌లో వివాదానికి…

మయన్మార్‌ మాజీ కల్నల్‌కి దేశద్రోహం కేసులో పదేళ్ల జైలు శిక్ష   

Dec 1,2023 | 13:25

నైఫిడో :   గతంలో సమాచార మంత్రిగా, అధ్యక్ష ప్రతినిధిగా పనిచేసిన మాజీ ఆర్మీ అధికారి యే హ్టుట్‌ (64)ను జుంటా సైన్యం దేశద్రోహం కేసులో దోషిగా నిర్థారించింది.…

ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఎనిమిది మంది మృతి

Dec 1,2023 | 13:21

ఒడిశా : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ ఢీకొన ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా,…

ఎపి పోలీసులపై నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు

Dec 1,2023 | 12:43

తెలంగాణ : ఎపి పోలీసులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు నాగార్జునసాగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఎపి పోలీసులు ఎలాంటి అనుమతి లేకుండా డ్యామ్‌పైకి…

గాజాపై విరుచుకుపడుతోన్న ఇజ్రాయిల్

Dec 1,2023 | 12:26

గాజా :     గాజాపై  ఇజ్రాయిల్ మళ్లీ   వైమానిక, ఫిరంగి దాడులతో  విరుచుకుపడుతోంది.  ఒప్పందం ముగియడంతో గాజాలో  యుద్ధాన్ని తిరిగి ప్రారంభించినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం శుక్రవారం ప్రకటించింది. …

కర్ణాటకలో  పాఠశాలలకు బాంబు బెదిరింపులు

Dec 1,2023 | 11:42

 బెంగళూరు :   కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. సుమారు 13 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుర్తుతెలియని…