లీడ్ ఆర్టికల్

  • Home
  • మణిపూర్‌లో మళ్లీ హింస.. 13 మంది మృతి

లీడ్ ఆర్టికల్

మణిపూర్‌లో మళ్లీ హింస.. 13 మంది మృతి

Dec 5,2023 | 09:05

న్యూఢిల్లీ: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. టెంగ్‌నౌపాల్‌ జిల్లా సైబాల్‌ సమీపంలోని లీతూ గ్రామంలో రెండు తెగలకు చెందిన జనం మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరినొకరు కర్రలు,…

రాజ్యసభలో పోస్టాఫీస్‌ సవరణ బిల్లు

Dec 5,2023 | 09:04

లోక్‌సభలో న్యాయవాదుల బిల్లు ఆమోదం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ గిరిజన యూనివర్శిటీ బిల్లు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాజ్యసభలో పోస్టాఫీస్‌ సవరణ బిల్లు, లోక్‌సభలో న్యాయవాదులు సవరణ…

అధిష్టానం ఇష్టానికే.. ఢిల్లీ చేరిన తెలంగాణ సిఎం ఎంపిక ప్రక్రియ

Dec 5,2023 | 08:57

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణలో నూత ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఎల్లా హోటల్‌లో సోమవారం జరిగిన కాంగ్రెస్‌ పార్టీ ఎంఎల్‌ఏల…

తెలంగాణ ఫలితంతోనైనా కనువిప్పు కలగాలి

Dec 4,2023 | 07:57

రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు మేల్కోవాలి ప్రజాప్రణాళికతో ఎన్నికల క్యాంపెయిన్‌ : ఎం.ఎ గఫూర్‌ ప్రజాశక్తి-కడప ప్రతినిధి : బిజెపితో లోపాయికారీ పొత్తు ద్వారా వ్యతిరేక ఫలితాలు తథ్యమని…

బిజెపిని గద్దె దించడమే లక్ష్యం

Dec 4,2023 | 07:56

కార్మికవర్గం ఆ దిశగా ఉద్యమించాలి సిఐటియు జాతీయ సెమినార్‌లో డాక్టర్‌ కె హేమలత ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : మోడీ ప్రభుత్వ వినాశకర విధానాలను తిప్పిగొట్టాలంటే రాబోవు…

ముఖ్యమంత్రి కెసిఆర్‌ రాజీనామా.. ఆమోదం తెలిపిన గవర్నర్‌

Dec 4,2023 | 07:56

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బిఆర్‌ఎస్‌ ఓటమి చవిచూసింది.…

ప్రగతి భవన్‌… ఇకనుంచి ప్రజాభవన్‌

Dec 4,2023 | 07:55

 ఈ విజయం అమరవీరులకు అంకితం ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత : రేవంత్‌రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి క్యాప్‌ ఆఫీసు ప్రగతి భవన్‌ను ఇక…

తెలంగాణలో కాంగ్రెస్‌

Dec 4,2023 | 07:54

రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి పెరిగిన మతోన్మాద శక్తుల ప్రమాదం మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక వెల్లువ తీవ్ర ఉత్కంఠ మధ్య ఆదివారం వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో…