మరో ఐదు ఎన్జిఒలపై కేంద్రం వేటు – ఎఫ్సిఆర్ఎ లైసెన్స్ల రద్దు
న్యూఢిల్లీ : స్వస్ఛంద సంస్థలకు నిధుల దక్కనీయకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చిన మోడీ సర్కార్ తాజాగా మరో ఐదు ఎన్జిఒలపై వేటు వేసింది. చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ…
న్యూఢిల్లీ : స్వస్ఛంద సంస్థలకు నిధుల దక్కనీయకుండా ఆంక్షలు విధిస్తూ వచ్చిన మోడీ సర్కార్ తాజాగా మరో ఐదు ఎన్జిఒలపై వేటు వేసింది. చట్టాన్ని ఉల్లంఘించాయని ఆరోపిస్తూ…
-ఎన్డిఎ భాగస్వామి చిరాగ్ పార్టీపై తీవ్ర విమర్శలు – పలువురు సీనియర్ నేతలు రాజీనామా పాట్నా : బీహార్లో బిజెపి నేతృత్వ ఎన్డిఎలో భాగస్వామిగా ఉంటున్న చిరాగ్…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ కొత్త సభ్యులతో ప్రమాణం…
– 62 శాతం కొత్త పాఠశాలు ఆరెస్సెస్, బిజెపి నేతలకు అప్పగించిన కేంద్రం : నివేదిక – మోడీ సర్కారు తీరుపై విద్యావేత్తలు, మేధావుల ఆగ్రహం న్యూఢిల్లీ…
తిరుచ్చి : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన ముగ్గురు శ్రీలంక జాతీయులు మురుగన్, రాబర్ట్ పయాస్, జయకుమార్లు మంగళవారం రాత్రి విడుదలయ్యారు. జైలు…
– జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు, యుపి, రాజస్థాన్, కేరళ – ఎస్బిఐ నివేదిక న్యూఢిల్లీ : కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.…
– దర్యాప్తు ఎదుర్కొంటున్నవారు కాషాయపార్టీ వైపునకు – 2014 నుంచి ఇలా కమలం గూటికి 25 మంది కీలక నాయకులు – వీరిలో 23 మందికి కేసుల…
-తొలి విడతలో 64 మంది నిర్మాణ కార్మికులు – హెచ్చరికలు, భద్రతా ఆందోళనలు బేఖాతరు న్యూఢిల్లీ :గాజాలో అమాయక పౌరుల ప్రాణాలను బలిగొంటున్న యుద్ధోన్మాద ఇజ్రాయిల్ సేవలో…
న్యూఢిల్లీ : సైనిక్ స్కూళ్లలో కాషాయీకరణ యత్నాలను విరమించుకోవాలని, వాటి జాతీయ, లౌకిక స్వభావాన్ని నిలబెట్టాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ పొలిట్బ్యూరో బుధవారం…