జాతీయం

  • Home
  • Arunachal Pradesh : పోలింగ్‌ స్టేషన్‌లకు చాపర్‌లో బయల్దేరిన ఎన్నికల అధికారులు

జాతీయం

Arunachal Pradesh : పోలింగ్‌ స్టేషన్‌లకు చాపర్‌లో బయల్దేరిన ఎన్నికల అధికారులు

Apr 16,2024 | 18:35

ఈటానగర్‌ :    అరుణాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లకు 40 మంది ఎన్నికల అధికారుల బృందం చాపర్‌లో బయలుదేరింది. రాష్ట్రానికి చెందిన స్కియాన్‌ ఎయిర్‌వేస్‌ నిర్వహించే…

బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేం : సుప్రీంకోర్టు

Apr 17,2024 | 00:06

న్యూఢిల్లీ : బ్యాలెట్‌ ఓటింగ్‌కు మళ్లీ వెళ్లలేమని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు సమయంలో ఇవిఎం ఓట్లతో ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌…

Rahul Gandhi: కార్పొరేట్ల సాధనంగా మారి పోయారు

Apr 17,2024 | 00:14

 మోడీపై రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు కోజికోడ్‌ : దేశంలోని కొందరు శతకోటీశ్వర్లు అయిన కార్పొరేట్‌ అధిపతులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సాధనంలా మారినట్లు కాంగ్రెస్‌ నేత రాహుల్‌…

Hemant Soren: కేసులో మరొకరు అరెస్టు

Apr 17,2024 | 00:10

రాంచీ : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు వ్యతిరేకంగా మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) మరొకరిని అరెస్ట్‌ చేసింది. లాండ్‌ స్కాంకి సంబంధించిన మరో…

నేను ఉగ్రవాదిని కాదు : జైలు నుండి కేజ్రీవాల్‌ సందేశం

Apr 16,2024 | 14:58

న్యూఢిల్లీ  :   తాను ఉగ్రవాదిని కాను అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైలు నుండి ఓ సందేశాన్ని పంపారని ఆప్‌ ఎంపి సంజయ్ సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం…

Patanjali: రాందేవ్‌ బాబాకు ‘సుప్రీం’ మళ్లీ మొట్టికాయలు

Apr 17,2024 | 00:06

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో యోగా గురు రాందేవ్‌ బాబాపైనా, ఆయన అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత బాలకృష్ణపైనా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.…

ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక

Apr 16,2024 | 12:45

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 9 నుండి 14 వరకు సెగల్‌లోని డాకర్‌లో జరిగిన టియుఐ ఐదవ అంతర్జాతీయ సదస్సులో కొత్త అధికారులను ఎన్నుకున్నారు. 86 దేశాల నుంచి…

బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది : కేరళ సిఎం పినరయి విజయన్‌

Apr 16,2024 | 13:23

త్రిసూర్‌ : బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు.  ప్రధాని కేరళకు వచ్చి ”ప్రగతి నివేదన” గురించి మాట్లాడారు. కానీ…

ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 | 12:23

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…