జాతీయం

  • Home
  • ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

జాతీయం

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం

Dec 27,2023 | 13:31

చెన్నై: తమినాడులోని కాంచీపురంలో ఇద్దరు రౌడీ షీటర్లను పోలీసుల ఎన్‌కౌంటర్‌ చేశారు. నిందితులు పోలీసులపై దాడికి యత్నించగా కారణంగానే ఎన్‌కౌంటర్‌ జరిగిందని అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారరం..…

మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌ : టాప్‌ 10లో ఏడుగురు మహిళలు

Dec 27,2023 | 13:08

ఇండోర్‌ :    మధ్యప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రిజల్ట్స్‌లో టాప్‌ 10లో ఏడుగురు మహిళలు ఉన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు.  ఈ పరీక్షల్లో ప్రియాంక పాఠక్‌…

బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తత : భాష ప్రతిపాదిత ఆందోళనలు

Dec 27,2023 | 13:37

బెంగళూరు : కన్నడనాట మరోసారి భాష ప్రతిపాదిత ఆందోళనలు తీవ్రమయ్యాయి. నేమ్‌ బోర్డులు ఇతర భాషల్లో ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ … కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ముందు…

హర్యానాలోని వీరేందర్‌ అఖాడాలో ప్రత్యక్షమైన రాహుల్‌ గాంధీ

Dec 27,2023 | 12:34

 చంఢీఘర్   :   హర్యానాలోని ఝజ్జర్‌ జిల్లాలోని వీరేందర్‌ అఖాడా ( రెజ్లింగ్‌ శిబిరం)లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీని చూసి రెజ్లర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బుధవారం…

పరిశ్రమలో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ : 12మందికి అస్వస్థత

Dec 27,2023 | 12:08

చెన్నై : తమిళనాడులోని కోరమండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో మంగళవారం అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమలోని పైపులైన్‌ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీకవ్వడంతో 12…

‘భారత్‌ న్యాయ్ యాత్ర ‘ చేపట్టనున్న రాహుల్‌ గాంధీ

Dec 27,2023 | 11:44

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరో సారి ‘భారత్‌ న్యారు యాత్ర ‘కు సిద్ధమయ్యారు. జనవరి 14 నుండి ‘మణిపూర్‌ టు ముంబయి’ వరకు…

తెరపైకి మరో స్పైవేర్‌

Dec 27,2023 | 11:09

ఎన్‌ఎస్‌్‌ఒకు ప్రత్యామ్నాయంగా కాగ్నైట్‌తో మోడీ ప్రభుత్వ ఒప్పందం ! దేశంలో పనిచేస్తున్న నాలుగు అనుబంధ సంస్థలు న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ విక్రయించిన పెగాసస్‌ కంటే…

పొగమంచు ప్రభావం.. ఢిల్లీలో జీరో స్థాయికి పడిపోయిన విజిబిలిటీ

Dec 27,2023 | 11:05

 పొగమంచు ప్రభావంతో 110 విమానాలు, 25 రైళ్లు ఆలస్యం ఢిల్లీలో 7 డిగ్రీలకు పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఢిల్లీ : ఢిల్లీని పొగమంచు కప్పేసింది. బుధవారం ఉదయం…

అయోధ్యలో కార్యక్రమానికి ఏచూరి దూరం

Dec 27,2023 | 08:54

-మత వేడుకను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేస్తున్నారు -సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సిపిఐ (ఎం) ప్రధాన…