జాతీయం

  • Home
  • వామపక్షాలకూ ఐటి నోటీసులు

జాతీయం

వామపక్షాలకూ ఐటి నోటీసులు

Mar 31,2024 | 10:36

సాకులు చూపుతూ తాఖీదులు గతంలో సమాధానానికి గడువు కోరినా ఇవ్వని వైనం న్యాయస్థానం అక్షింతలు వేసినా మారని తీరు కొల్‌కతా : జరిమానాలు, వడ్డీలు కలిపి రూ.1,823…

బిజెపి రాజకీయ ఆయుధంగా ఇడి : ఢిల్లీ మంత్రి అతిషి

Mar 31,2024 | 10:13

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిజెపి రాజకీయ ఆయుధంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) వ్యవహరిస్తోందని ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించిన…

సిపిఎం అరకు ఎంపి అభ్యర్థిగా పి.అప్పలనర్స

Apr 4,2024 | 12:16

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని అరకు (ఎస్‌టి) లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్సను సిపిఎం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన బర్త్‌ డే కేక్‌ తిని చిన్నారి మృతి…!

Mar 31,2024 | 09:11

పటియాలా (పంజాబ్‌) : ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన కేక్‌ తినడంతో పదేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు ……

Tragedy – నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి

Mar 31,2024 | 08:46

తమిళనాడు : నదిలో ఈతకు దిగి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటన శనివారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వేలూరు జిల్లాలోని గుడియాతంలోని ఆలయం దగ్గర ఓ…

ఈ ఎన్నికలు లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు ఒక రెఫరెండం!

Apr 4,2024 | 12:25

రాహుల్‌ ప్రభావం ఏమీ వుండదు సిఎఎ అమలును లౌకికవాద సమస్యగానే చూడాలి మెతక హిందూత్వ ధోరణితో బిజెపిని నిలువరించలేం అభివృద్ధి చెందిన దేశాల సరసన కేరళ హిందూ…

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న మాగుంట కుటుంబానికి టిడిపి టిక్కెట్టు ఎలా ఇచ్చింది?

Mar 30,2024 | 23:36

ప్రధాని మోడీ, ఆయన పార్టీ ఎలా ప్రచారం చేస్తుంది? ఢిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట…

బెంగాల్‌లో మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యుర్థుల ప్రకటన

Apr 4,2024 | 12:25

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ఫ్రంట్‌ తరపున పోటీ చేయనున్న మరో రెండు స్థానాలకు సిపిఎం అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లోని…

కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ రేపుఢిల్లీలో భారీ బహిరంగసభ

Mar 30,2024 | 23:10

హాజరుకానున్న ‘ఇండియా’ వేదిక అగ్రనేతలు రాహుల్‌, ఖర్గే, ఏచూరి న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమంగా అరెస్టు చేయడాన్ని, ప్రతిపక్ష పార్టీలపై…