జాతీయం

  • Home
  • కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

జాతీయం

కొనసాగుతున్న రైతుల మార్చ్‌.. నేడు కేంద్రంతో మరోమారు చర్చలు

Feb 15,2024 | 11:24

చండీగఢ్‌ :  రైతుల ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. రైతులు ట్రాక్టర్‌, ట్రాలీలపై ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు సరిహద్దులను మూసివేశారు. పంజాబ్‌ -హర్యానా సరిహద్దులో నిరసన తెలుపుతున్న…

యుపిఎస్‌సి సివిల్స్‌ నోటిఫికేషన్‌ విడుదల

Feb 15,2024 | 09:01

న్యూఢిల్లీ: ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ పరీక్షకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యుపిఎస్‌సి) బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

బిల్కిస్‌ బానో కేసు సుప్రీంకోర్టులో గుజరాత్‌ ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌

Feb 15,2024 | 09:00

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో సామూహిక లైంగికదాడి కేసులో గతనెల 8 నాటి సుప్రీంకోర్టు తీర్పుపై గుజరాత్‌ ప్రభుత్వం స్పందించింది. ఈ కేసులో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ను…

బెంగాల్‌ పోలీసుల దాష్టీికాన్ని ఖండించిన సిఐటియు, ఎఐకెఎస్‌

Feb 15,2024 | 08:49

న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం నాడు శాంతియుతంగా ప్రజా ఆందోళనలో పాల్గొంటున్న కామ్రేడ్‌ అనరుల్‌ ఇస్లాంను కాల్చి చంపిన పశ్చిమ బెంగాల్‌ పోలీసుల దారుణ చర్యలను…

కేజ్రీవాల్‌కు ఆరోసారి ఇడి సమన్లు 

Feb 15,2024 | 08:44

19న విచారణకు హాజరుకావాలని ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇడి మరోసారి సమన్లు జారీ చేసింది. బుధవారం సాయంత్రం జారీ చేసిన ఈ సమన్లలో…

సర్కార్‌కు గుణపాఠం తప్పదు! 

Feb 15,2024 | 08:43

చలొ ఢిల్లీ కార్యక్రమంలో రైతులపై అణచివేత చర్యలను ఖండించిన సిఐటియు, ఎఐకెఎస్‌  16న గ్రామీణ బంద్‌ జయప్రదానికి పిలుపు న్యూఢిల్లీ : కనీస మద్దతు ధరకు చట్టపరమైన…

అన్నదాతలపై డ్రోన్లతో దాడి 

Feb 15,2024 | 08:00

రెండో రోజూ కర్షకులపై కొనసాగిన కాఠిన్యం  తీవ్రంగా ఖండించిన సిపిఎం  ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె మధుర ఆవేదన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)…

డీలిమిటేషన్‌, జమిలి వద్దే వద్దు

Feb 14,2024 | 21:39

– తమిళనాడు అసెంబ్లీ తీర్మానం – కేంద్రం తీరుపై స్టాలిన్‌ ఫైర్‌ చెన్నై : రాజ్యాంగ విరుద్ధంగా తెరపైకి తీసుకొచ్చిన ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’,…

రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు సోనియా..?

Feb 14,2024 | 21:37

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి రంగం సిద్ధమైంది! రాజస్థాన్‌ నుంచి ఆమె ఎన్నికల బరిలో నిలుస్తారని తెలుస్తోంది.…