జాతీయం

  • Home
  • ముదురుతున్న మాల్దీవుల వివాదం

జాతీయం

ముదురుతున్న మాల్దీవుల వివాదం

Jan 9,2024 | 10:28

ప్రధాని మోడీపై వ్యాఖ్యలకు భారత్‌ అభ్యంతరం మాల్దీవుల దౌత్యవేత్తను పిలిపించుకున్న విదేశాంగ శాఖ ఆ వ్యాఖ్యలతో సంబంధం లేదన్న మాల్దీవుల ప్రభుత్వం న్యూఢిల్లీ : భారత ప్రధాని…

రాజస్థాన్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

Jan 9,2024 | 09:58

ఉప ఎన్నికలో మంత్రి ఓటమి జైపూర్‌ : రాజస్థాన్‌లో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల రోజులు కూడా గడవక ముందే బిజెపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.…

సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం : సిపిఎం పొలిట్‌బ్యూరో

Jan 9,2024 | 08:36

న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన…

బిల్కిస్‌ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు

Jan 9,2024 | 08:31

గుజరాత్‌ ప్రభుత్వం నేరస్తులతో కుమ్మక్కయింది కేంద్ర ప్రభుత్వానికీ ఈ పాపంలో వాటా ఉంది దోషులు రెండు వారాల్లో జైలుకెళ్లి లొంగిపోవాలి సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

సుప్రీంకోర్టు తీర్పు న్యాయంపై విశ్వాసం కలిగించింది : బృందాకరత్

Jan 8,2024 | 17:15

 న్యూఢిల్లీ :  గుజరాత్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడంపై ప్రతిపక్షాలు స్పందించాయి. సుప్రీంకోర్టు తీర్పు న్యాయంపై కొంత ఆశ కల్పించిందని సిపిఎం నేత బృందాకరత్‌ పేర్కొన్నారు.…

మాల్దీవుల రాయబారికి సమన్లు జారీ చేసిన భారత ప్రభుత్వం

Jan 8,2024 | 12:10

న్యూఢిల్లీ :    మాల్దీవుల రాయబారికి భారత ప్రభుత్వం సోమవారం సమన్లు జారీ చేసింది. మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహీబ్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీ…

దళిత యువకుడు, ముస్లిం యువతిపై కర్ణాటకలో మూకదాడి 

Jan 8,2024 | 11:45

  తొమ్మిదిమంది అరెస్టు బెంగళూరు : బహిరంగ ప్రదేశంలో కూర్చొని మాట్లాడుకుంటున్న దళిత యువకుడు, ముస్లిం యువతిపై దాడి చేసి, వారిని నిర్బంధించి ప్లాస్టిక్‌ పైపులు, ఇనుప…

నకిలీ పిఎంఓ అధికారిపై సిబిఐ చార్జిషీట్‌

Jan 8,2024 | 11:16

న్యూఢిల్లీ : పిఎంఓ అధికారిగా మోసం, పిఎంఓ పేరును దుర్వినియోగం చేసిన కేసులో అహ్మదాబాద్‌కు చెందిన మయాంక్‌ తివారీపై సిబిఐ చార్జిషీట్‌ నమోదు చేసింది. మయాంక్‌ తివారీ…

ప్రొఫెసర్‌ సమీనాపై కక్ష సాధింపు ఆపండి 

Jan 8,2024 | 11:09

హర్యానా ప్రభుత్వానికి విద్యావేత్తల డిమాండ్‌ న్యూఢిల్లీ : దుండగుల ట్రోలింగ్‌, పోలీసుల ఎఫ్‌ఐఆర్‌తో మానసిక క్షోభను అనుభవిస్తున్న జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సమీనా దల్వారుకు ఐదు…