‘శ్రీకృష్ణుడు కూడా భ్రష్టుడై ఉండేవాడు’
సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్ల తీర్పుపై మోడీ అక్కసు న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన అక్కసునంతా…
సుప్రీం కోర్టు ఎలక్టోరల్ బాండ్ల తీర్పుపై మోడీ అక్కసు న్యూఢిల్లీ : ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం తన అక్కసునంతా…
న్యూఢిల్లీ : తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ‘నేషనల్ కాంగ్రెస్ పార్టీ (ఎస్సిపి) – శరద్చంద్ర పవార్’ పేరును ఉపయోగించుకోవచ్చునని శరద్ పవార్ గ్రూపునకు సుప్రీంకోర్టు సోమవారం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రుణ పరిమితిలో కోతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒరిజినల్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటేనే ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తామన్న కేంద్ర ప్రభుత్వ షరతును…
ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలపై నిషేధం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాలు లక్నో : హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో నిరసనలపై…
రేపు ఎన్డిఎ ఎంపిల నియోజకవర్గాల్లో నిరసనలు సంయుక్త కిసాన్ మోర్ఛా పిలుపు ఐదు పంటలు, ఐదేళ్ల కాంట్రాక్టు ఎంఎస్పికి తిరస్కరణ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతాంగ సమస్యలను…
న్యూఢిల్లీ : నూతన ఆర్మీ వైస్ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ద్వివేది నార్తర్న్ ఆర్మీ కమాండర్గా విధులు…
జైపూర్ : వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలు బిజెపిలో చేరుతున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లలో తొమ్మిదిమంది మాజీ సిఎంలు ఆ పార్టీని వీడటం గమనార్హం.…
లక్నో : యుపిలో 15 లోక్సభ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ను పోటీ చేసేందుకు అనుమతిస్తామని సమాజ్వాది పార్టీ(ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు…
న్యూఢిల్లీ : బిజెపి నేత మనోజ్ సోంకర్ రాజీనామాతో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని రుజువైందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సోమవారం వ్యాఖ్యానించారు. చండీగఢ్ మేయర్ పదవికి…