జాతీయం

  • Home
  • CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

జాతీయం

CAA: రాజ్యాంగ పునాదిపైనే దాడి

Mar 14,2024 | 07:39

సిఎఎపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన సిఎఎను ‘దేశ రాజ్యాంగం యొక్క పునాదిపై దాడి’గా సిపిఎం నాయకులు ఎంవై…

రాజకీయ నేపథ్యం న్యాయమూర్తి పదవికి అవరోధం కాదు

Mar 14,2024 | 00:20

సిపిఎం సానుభూతిపరుడు మనోజ్‌ పులంబి మాధవన్‌పై కేంద్ర అభ్యంతరాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సిపిఎం సానుభూతిపరుడి నియామకంపై కేంద్ర…

Congress: ‘నారీ న్యాయ్’ గ్యారెంటీ

Mar 13,2024 | 23:12

 ఏడాదికి లక్ష రూపాయల నగదు బదిలీ  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50 శాతం కోటా  లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఐదు వాగ్దానాలు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు…

Elections: లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం

Mar 13,2024 | 23:06

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు గడువులోగా వెల్లడిస్తాం సిఈసి రాజీవ్‌ కుమార్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను నిర్దిష్ట గడువులోగా వెల్లడిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌…

Haryana : బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం

Mar 13,2024 | 17:30

చండీఘడ్‌: హర్యానా సీఎం నాయాబ్‌ సింగ్‌ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌…

CAA : సిఎఎ ప్రమాదకరం : కేజ్రీవాల్‌

Mar 13,2024 | 17:32

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలుచేయబూనుకున్న పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) ప్రమాదకరం అని ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌ బుధవారం మోడీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ చట్టం…

1.26 లక్షల కోట్ల విలువైన సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన

Mar 13,2024 | 17:06

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం 1.26 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ‘ఇండియాస్‌ టేకేడ్‌ చిప్స్‌ ఫర్‌…

నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి

Mar 13,2024 | 15:11

ముంబై : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై మహారాష్ట్రలో ఎన్‌డిఎ మిత్రపక్షాలైన ఎన్‌సిపి, శివసేనల పార్టీల మధ్య ఎట్టలకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. కేంద్ర హోంమంత్రి…

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

Mar 13,2024 | 14:29

ఉత్తరాఖండ్‌: వివాహం, విడాకులు, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకే తరహా నిబంధనల కోసం ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఇటీవలే ఆమోదం తెలిపిన…