బ్రిజ్భూషణ్ కుమారుడికి బిజెపి టికెట్ సర్వత్రా విమర్శల వెల్లువ
న్యూఢిల్లీ : ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు టికెట్ ఇవ్వకుండా బిజెపి…
న్యూఢిల్లీ : ఆరుసార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికై, మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్కు టికెట్ ఇవ్వకుండా బిజెపి…
బెంగళూరు : కర్ణాటకలో జెడి(ఎస్) నేత హెచ్.డి. రేవణ్ణపై కేసు నమోదైంది. లోక్సభ ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థి, తన కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు…
ఢిల్లీ: హిమాచల్ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో ఓ కంపెనీ యాజమాన్యం విచిత్ర కారణంతో కార్మికులను ఉద్యోగం నుంచి తీసేసింది. వివరాల్లోకి వెళ్లితే.. పర్వానూ పారిశ్రామిక ప్రాంతంలో ఓ పార్మా…
పదేళ్ల మోడీ పాలనలో అన్ఎంప్లాయిమెంట్ గ్రాఫ్ పైపైకి ప్రభుత్వ ఉద్యోగాలకు కోత శ్రీ భర్తీ నిలిపివేత ప్రైవేటు ఉద్యోగాల కల్పనా లేదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల…
జర్నలిస్టులపై దాడులు… సెన్సార్షిప్పులు జనవరి నుండి 134 ఘటనలు న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వాక్ స్వాతంత్య్రానికి సంకెళ్లు పడ్డాయి. దీనికి సంబంధించి జనవరి…
న్యూఢిల్లీ : తూర్పు, ఈశాన్య భారత్లో ఏప్రిల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్ధాయిలో నమోదయ్యాయి. 1901 నుండి దక్షిణ భారత్లో రెండవ అత్యధికమని పేర్కొంది. గత నెల సగటు…
ప్రధాని వ్యాఖ్యలపై ఖర్గే మోడీ తన ప్రసంగాల్లో పదేపదే అబద్ధాలు చెబుతున్నారని, అసత్యాలు వెయ్యిసార్లు పలికినా నిజాలు కావని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. గురువారం…
న్యూఢిల్లీ : ఈ లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయని, మరోసారి మోడీ అధికారంలోకి వస్తారని బిజెపి నేతలు పదేపదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో…