జాతీయం

  • Home
  • గుల్మార్గ్‌ను ముంచెత్తిన హిమపాతం .. ఒకరు మృతి

జాతీయం

గుల్మార్గ్‌ను ముంచెత్తిన హిమపాతం .. ఒకరు మృతి

Feb 22,2024 | 16:28

 శ్రీనగర్‌ :    ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లో గురువారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్‌ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని…

బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు లుకౌట్‌ నోటీసులు జారీ

Feb 22,2024 | 14:56

న్యూఢిల్లీ    :    బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం లుకౌట్‌ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇమ్మిగ్రేషన్‌ను ఆదేశించింది. రూ.9,362 కోట్లకు సంబంధించిన…

రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే లక్ష్యం : బివి.రాఘవులు

Feb 22,2024 | 13:20

న్యూఢిల్లీ : మతోన్మాదంతో దేశాలు అభివఅద్ధి చెందవని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని సిపిఎం పొలిటికల్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం…

ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే : ఎన్‌జిటికి పర్యావరణమంత్రిత్వశాఖ నివేదిక

Feb 22,2024 | 12:23

సుప్రీంలో నివేదించాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు…

కేజ్రీవాల్‌కు మరోసారి ఇడి సమన్లు

Feb 22,2024 | 12:02

న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసుకు సంబంధించి…

జమ్ముకాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ నివాసంపై సిబిఐ దాడులు

Feb 22,2024 | 11:36

న్యూఢిల్లీ :    జమ్ము కాశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాలిక్‌ మాలిక్‌ నివాసంపై  సెంట్రల్‌ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌ (సిబిఐ) దాడికి దిగింది. గురువారం ఉదయం నుండి  ఆయనకు…

బెంగాల్‌లో మితిమీరుతున్న తృణమూల్‌ ఆగడాలు

Feb 22,2024 | 10:40

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు బృందా కరత్‌ వద్ద సందేశ్‌ఖాలి బాధితుల మొర కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్‌ కాంగ్రస్‌ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గూండాలే…

కాంగ్రెస్‌తో పొత్తు కొనసాగుతుందిశ్రీ రాహుల్‌తో విభేదాలు లేవు

Feb 22,2024 | 10:37

 సమాజ్‌వాదీ నేత అఖిలేష్‌ యాదవ్‌ లక్నో : రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ స్పష్టం…

బిజెపి ఎంపీల కార్యాలయాలు, నివాసాల వద్ద ఎస్‌కెఎం ఆందోళన

Feb 22,2024 | 10:35

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2020లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బిజెపి, దాని నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలకు చెందిన…