గుల్మార్గ్ను ముంచెత్తిన హిమపాతం .. ఒకరు మృతి
శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్లో గురువారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని…
శ్రీనగర్ : ఉత్తర కాశ్మీర్లోని గుల్మార్గ్లో గురువారం భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఒక విదేశీ స్కీయర్ మరణించగా, మరొకరు గల్లంతయ్యారు. మరో ముగ్గురిని…
న్యూఢిల్లీ : బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఇమ్మిగ్రేషన్ను ఆదేశించింది. రూ.9,362 కోట్లకు సంబంధించిన…
న్యూఢిల్లీ : మతోన్మాదంతో దేశాలు అభివఅద్ధి చెందవని, రాబోయే ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే తమ లక్ష్యం అని సిపిఎం పొలిటికల్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు అన్నారు. గురువారం…
సుప్రీంలో నివేదించాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న విషయం నిజమేనని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ మేరకు…
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) గురువారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి…
న్యూఢిల్లీ : జమ్ము కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాలిక్ మాలిక్ నివాసంపై సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాడికి దిగింది. గురువారం ఉదయం నుండి ఆయనకు…
ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు బృందా కరత్ వద్ద సందేశ్ఖాలి బాధితుల మొర కొల్కతా : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రస్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. గూండాలే…
సమాజ్వాదీ నేత అఖిలేష్ యాదవ్ లక్నో : రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2020లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బుధవారం బిజెపి, దాని నేతృత్వంలోని ఎన్డిఎ భాగస్వామ్య పార్టీలకు చెందిన…