జాతీయం

  • Home
  • ‘మోడీ రామరాజ్యం’లోఅణగారిన ప్రజలకు ఉద్యోగాల్లేవు ! : రాహుల్‌ విమర్శ

జాతీయం

‘మోడీ రామరాజ్యం’లోఅణగారిన ప్రజలకు ఉద్యోగాల్లేవు ! : రాహుల్‌ విమర్శ

Feb 22,2024 | 10:34

కాన్పూర్‌ : జనాభాలో 90 శాతంగా వున్న దళితులు, ఇతర వెనుకబడిన వర్గాలకు తగినన్ని ఉద్యోగాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సృష్టించడం లేదని కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌…

గెలుపు కోసం ఏదైనా చేస్తారు !.. బిజెపిపై కేజ్రివాల్‌ మండిపాటు

Feb 22,2024 | 10:28

న్యూఢిల్లీ : ఛండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక ఫలితాన్ని సుప్రీం రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో గెలవడం కోసం బిజెపి ఏదైనా చేస్తుందని ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌…

జమ్మూ-శ్రీనగర్‌ రహదారి బ్లాక్‌..

Feb 22,2024 | 10:05

 అప్రమత్తంగా ఉండాలని పోలీసుల కీలక సూచనలు శ్రీనగర్‌ : రాంబన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని బ్లాక్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. కాశ్మీర్‌ను దేశంలోని…

తమిళనాడులో ఘోర ప్రమాదం.. నలుగురు వైద్య విద్యార్థులు మృతి

Feb 22,2024 | 09:56

చెన్నై : తిరువణ్ణామలై సమీపంలోని కిలిపెన్నత్తూరు ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను కారు ఢీకొనడంతో నలుగురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. తిరువణ్ణామలై నుంచి తిండివనం వెళ్తుండగా…

రైతులపై ఘాతుకం- 21 ఏళ్ల యువ రైతు బలి

Feb 22,2024 | 09:09

మరో 25 మందికి రబ్బర్‌ బులెట్‌ గాయాలు హర్యానాలో బిజెపి ప్రభుత్వ దాష్టీకం హర్యానా-పంజాబ్‌ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తం జెసిబి, ప్రొక్లెయినర్స్‌ యజమానులకు బెదిరింపులు ఐదో దఫా…

న్యాయ కోవిదుడు ఫాలి నారిమన్‌ కన్నుమూత

Feb 21,2024 | 21:51

ప్రధాని, భారత ప్రధాన న్యాయమూర్తి, ఇతర ప్రముఖుల సంతాపం న్యూఢిల్లీ : సుప్రసిద్ధ న్యాయ కోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ఫాలి శామ్‌ నారిమన్‌ బుధవారం న్యూఢిల్లీలో…

రైతులపై విరుచుకుపడిన పోలీసులు.. 160 మందికి గాయాలు

Feb 21,2024 | 17:46

చండీగఢ్‌ :   కనీస మద్దతు ధర కోరుతూ శాంతియుతంగా నిరసనతెలుపుతున్న రైతులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రైతులపై హర్యానా పోలీసులు టియర్‌గ్యాస్‌ షెల్స్‌, రబ్బర్‌ బుల్లెట్లు, డ్రోన్స్‌తో పాటు…

మోడీ రామరాజ్యంలోనే దళితులపై వివక్ష : రాహుల్‌ గాంధీ

Feb 21,2024 | 17:15

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ పేర్కొనే రామరాజ్యంలోనే దళితులు, వెనుకబడిన తరగులపై వివక్ష కొనసాగుతోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. దేశ మొత్తం జనాభాలో 90…

‘గగన్‌యాన్’లో CE20 క్రయోజెనిక్ ఇంజిన్ సిద్ధం.. ఇస్రో ట్వీట్

Feb 21,2024 | 16:55

బెంగళూరు: మనం దేశం చేపడుతున్న మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’పై ఇస్రో శాస్త్రవేత్తలు ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గగన్‌యాన్‌ మిషన్‌ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.…