జాతీయం

  • Home
  • అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధం… : జమిలి ఎన్నికలపై సిపిఎం

జాతీయం

అప్రజాస్వామికం.. రాజ్యాంగ విరుద్ధం… : జమిలి ఎన్నికలపై సిపిఎం

Feb 7,2024 | 09:37

కోవింద్‌తో పార్టీబృందం భేటీ న్యూఢిల్లీ : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై సిపిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జమిలి ఎన్నికలపై ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారని, వాటిని ఎలా…

కేజ్రీవాల్‌ పిఎతో సహా ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి సోదాలు

Feb 7,2024 | 09:33

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన కేసులో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పిఎతో సహా మరికొంత మంది ఆప్‌ నేతల నివాసాల్లో ఇడి…

ఢిల్లీ సిఎం వ్యక్తిగత కార్యదర్శి, ఎంపిల నివాసాలపై ఇడి దాడులు

Feb 6,2024 | 21:00

 న్యూఢిల్లీ :    ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఎంపి, సహా పలువురు ఆప్‌ నేతల నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) సోదాలు జరుపుతోంది.…

జమ్ము కాశ్మీర్‌లో త్వరలో ఎన్నికలు నిర్వహించండి : లోక్‌సభలో ప్రతిపక్షాలు

Feb 6,2024 | 16:15

న్యూఢిల్లీ :   త్వరలో జమ్ముకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం ‘జమ్ముకాశ్మీర్‌ స్థానిక సంస్థల చట్టాల (సవరణ)…

కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు రూ. పదివేల జరిమానా

Feb 6,2024 | 15:22

 బెంగళూరు :   రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టు రూ. పదివేల జరిమానా విధించింది. తమపై నమోదైన క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను రద్దు చేయాలని కోరుతూ సిఎం సిద్ధరామయ్య,…

జాంబియాకు భారత్‌ సాయం

Feb 6,2024 | 16:23

న్యూఢిల్లీ :   తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జాంబియాకు భారత్‌   సాయం అందించింది. మందులతో సహా సుమారు 3.5 టన్నుల సాయాన్ని పంపినట్లు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు.…

మధ్యప్రదేశ్‌లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

Feb 6,2024 | 14:49

 భోపాల్‌ :    మధ్యప్రదేశ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో  ముగ్గురు మరణించగా, సుమారు 40  మందికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు…

వివాదాస్పద యుసిసిని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్‌

Feb 6,2024 | 13:12

డెహ్రాడూన్‌ :    ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వివాదాస్పద ఏకరూప పౌరస్మృతి బిల్లు (యుసిసి)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి మంగళవారం ఈ బిల్లుని అసెంబ్లీలో …

ఆధార్‌-పాన్‌ లింక్‌ పెనాల్టీతోరూ. 600 కోట్ల వసూలు

Feb 6,2024 | 11:19

న్యూఢిల్లీ :     ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడంలో జాప్యంపై విధించిన పెనాల్టీతో ప్రజల వద్ద నుంచి రూ.601.97 కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఈ విషయాన్ని…