జాతీయం

  • Home
  • నేను ఉగ్రవాదిని కాదు : జైలు నుండి కేజ్రీవాల్‌ సందేశం

జాతీయం

నేను ఉగ్రవాదిని కాదు : జైలు నుండి కేజ్రీవాల్‌ సందేశం

Apr 16,2024 | 14:58

న్యూఢిల్లీ  :   తాను ఉగ్రవాదిని కాను అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ జైలు నుండి ఓ సందేశాన్ని పంపారని ఆప్‌ ఎంపి సంజయ్ సింగ్‌ పేర్కొన్నారు. మంగళవారం…

Patanjali: రాందేవ్‌ బాబాకు ‘సుప్రీం’ మళ్లీ మొట్టికాయలు

Apr 17,2024 | 00:06

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో యోగా గురు రాందేవ్‌ బాబాపైనా, ఆయన అనుచరుడు, పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత బాలకృష్ణపైనా సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.…

ట్రేడ్‌ యూనియన్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఎన్నిక

Apr 16,2024 | 12:45

న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 9 నుండి 14 వరకు సెగల్‌లోని డాకర్‌లో జరిగిన టియుఐ ఐదవ అంతర్జాతీయ సదస్సులో కొత్త అధికారులను ఎన్నుకున్నారు. 86 దేశాల నుంచి…

బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయింది : కేరళ సిఎం పినరయి విజయన్‌

Apr 16,2024 | 13:23

త్రిసూర్‌ : బిజెపి మేనిఫెస్టో మతతత్వ ఎజెండాతో నిండిపోయిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు.  ప్రధాని కేరళకు వచ్చి ”ప్రగతి నివేదన” గురించి మాట్లాడారు. కానీ…

ఒడిస్సాలో బస్సు ప్రమాదం .. ఐదుగురు మృతి

Apr 16,2024 | 12:23

భువనేశ్వర్‌ :    ఒడిస్సాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, 35 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. సోమవారం…

Jammu Kashmir  పడవ బోల్తాపడి నలుగురు మృతి

Apr 16,2024 | 10:56

జమ్ము కాశ్మీర్‌ : పడవ బోల్తాపడి నలుగురు మృతి చెందగా, పలువురికి గాయాలైన ఘటన మంగళవారం జమ్మూ కాశ్మీర్‌ లో జరిగింది. స్థానిక వివరాల మేరకు ……

IMD: పుష్కలంగా వర్షాలు.. 

Apr 16,2024 | 08:50

ఐఎండి అంచనా న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగానే ఉంటాయని మొన్న స్కైమెట్‌ చెప్పగా, నేడు భారత వాతావరణశాఖ (ఐఎండి) దానిని మరింత నొక్కి…

EC: రూ.4,658 కోట్లు సీజ్‌

Apr 16,2024 | 08:48

లోక్‌సభ ఎన్నికల చరిత్రలోనే తొలిసారి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ అమరావతి బ్యూరో : లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఈ సారి భారీగా నగదు పట్టుబడినట్లు…

ప్రత్యేక రాష్ట్రంగా పశ్చిమ యుపి : మాయావతి

Apr 16,2024 | 08:19

లక్నో : పశ్చిమ యుపిని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అధ్యక్షురాలు మాయావతి ప్రజలకు హామీ ఇచ్చారు. ముజఫర్‌ నగర్‌ పార్లమెంట్‌…