జాతీయం

  • Home
  • ఎంఎస్‌పి అమల్జేయకపోతే ఎంఎస్‌కు భారతరత్న గౌరవం అసంపూర్ణం 

జాతీయం

ఎంఎస్‌పి అమల్జేయకపోతే ఎంఎస్‌కు భారతరత్న గౌరవం అసంపూర్ణం 

Feb 12,2024 | 10:46

స్వామినాథన్‌ సిఫారసును కేంద్రం అమల్జేయాలి కేంద్రానికి సామాజిక కార్యకర్త ఇఎఎస్‌ శర్మ బహిరంగ లేఖ న్యూఢిల్లీ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్రం ఇటీవల…

రాజస్థాన్‌లో దారుణం – 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం

Feb 12,2024 | 09:55

అంగన్‌వాడీ ఉద్యోగాల ఆశచూపి వంచన జోధ్‌పుర్‌ : రాజస్థాన్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేదరికం, నిరుద్యోగ రక్కసి రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నేపథ్యంలో 20 మంది…

144 సెక్షన్‌- ఇంటర్నెట్‌ కట్‌ – ‘ఢిల్లీ చలో’ ను అడ్డుకునే ప్రయత్నాలు

Feb 11,2024 | 16:02

అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…

”మీ తల్లిదండ్రులు నాకు ఓటేయకపోతే రెండు రోజులు తినకండి” : పిల్లలతో ఎమ్మెల్యే బంగర్‌

Feb 11,2024 | 14:06

మహారాష్ట్ర : ‘వచ్చే ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే, రెండు రోజులు భోజనం చేయకండి’ అని 10 ఏళ్లలోపు పిల్లలతో మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యే…

సమీర్‌ వాంఖడేపై ఈడీ కేసు

Feb 11,2024 | 12:07

ముంబయి: సినీనటుడు షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌ను డ్రగ్స్‌ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు రూ.25 కోట్లు లంచం అడిగారన్న ఆరోపణలపై ఎన్‌సీబీ ముంబయి మాజీ జోనల్‌ డైరెక్టరు…

ఎంపిగా జైరాం రమేష్‌ అనర్హుడు !

Feb 11,2024 | 11:18

ఆగ్రహంతో ఊగిపోయిన చైర్మన్‌ ధన్‌కర్‌ న్యూఢిల్లీ : ఆర్‌ఎల్‌డి చీఫ్‌ జయంత్‌ సింగ్‌పై వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్‌ ఎంపి జైరాం రమేష్‌పై రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌…

పంజాబ్‌లోనూ ఇంటి వద్దకే రేషన్‌

Feb 11,2024 | 11:11

లాంఛనంగా ప్రారంభించిన కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌ ఖన్నా (పంజాబ్‌) : ఇంటి వద్దకే రేషన్‌ సరుకులను సరఫరా చేసే కార్యాక్రమానికి తాజాగా పంజాబ్‌ శ్రీకారం చుట్టింది. ‘ఘర్‌…

17వ లోక్‌సభ తీరు తెన్నులు

Feb 11,2024 | 10:55

222 బిల్లులు ఆమోదం 1,354 గంటల పాటు భేటీ 387 గంటల సమయం వృథా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : 17వ…

పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తాం : అమిత్‌ షా

Feb 11,2024 | 10:45

ఢిల్లీ : పార్లమెంట్‌ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టం అమలులోకి తీసుకొస్తామని కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. శనివారం ఢిల్లీలో ఎకనామిక్స్‌ టైమ్‌ నిర్వహించిన…