జాతీయం

  • Home
  • భారీ వర్షాలు – కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

జాతీయం

భారీ వర్షాలు – కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి

May 31,2024 | 09:06

మేఘాలయ : భారీ వర్షాల కారణంగా … మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. రెమాల్‌ తుఫాను వచ్చినప్పటి నుండి…

విద్వేష ప్రసంగాలతో ప్రధాని హోదాను దిగజార్చారు

May 31,2024 | 08:31

ప్రధాని మోడీ ప్రచారం తీరుపై మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరించిన తీరును మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌…

బాపూను అవమానించడమే !

May 31,2024 | 08:27

మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఆగ్రహం మోడీ పుట్టకముందే నోబెల్‌కు గాంధీ పేరు పరిశీలన : ఏచూరి న్యూఢిల్లీ : ‘గాంధీ’ చిత్రం తీసేవరకు ప్రపంచానికి మహాత్మా గాంధీ…

ధనిక అభ్యర్థులు తెలుగువారే

May 31,2024 | 08:26

మొదటి స్థానంలో టిడిపి మూడు,నాలుగు స్థానాల్లో జనసేన, బిఆర్‌ఎస్‌  చివరిస్థానంలో సిపిఎం  అగ్రస్థానంలో ఎపి… ఆఖరున కేరళ న్యూఢిల్లీ : అత్యధిక సంఖ్యలో శత కోటీశ్వరులను లోక్‌సభ…

జమ్ముకాశ్మీర్‌లో లోయలో పడిన బస్సు..  21 మంది మృతి

May 31,2024 | 08:23

47 మందికి పైగా గాయాలు జమ్ము: యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 47 మంది తీవ్రంగా…

పోలీస్‌స్టేషన్‌పై దాడి

May 31,2024 | 08:18

లెఫ్టినెంట్‌ కల్నల్స్‌తో సహా 16 మంది సైనికులపై కేసు కుప్వారా : కాశ్మీర్‌లోని పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన ఘటనలో ముగ్గురు లెఫ్టినెంట్‌ కల్నల్స్‌తో సహా 16 మంది…

ప్రచారానికి తెర !

May 31,2024 | 08:14

బిజెపి విద్వేష రాజకీయాలు అసత్యాలు, దూషణలతో సాగిన మోడీ ప్రసంగాలు రేపే ఆఖరి విడత పోలింగ్‌ న్యూఢిల్లీ : రణ గొణ ధ్వనులతో దాదాపు రెండు మాసాల…

కేరళను తాకిన రుతుపవనాలు

May 31,2024 | 08:13

న్యూఢిల్లీ, అమరావతి బ్యూరో : మండే ఎండలతో అల్లాడిపోతున్న ప్రజానీకానికి చల్లని కబురు అందింది. అనుకున్నదానికన్నా ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు గురువారం కేరళను తాకాయి.…

ఛోటా రాజన్‌కు జీవిత ఖైదు

May 31,2024 | 08:12

ముంబయి : హోటల్‌ వ్యాపారి జయశెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌కు ముంబయిలోని ప్రత్యేక కోర్టు గురువారం జీవిత ఖైదు విధించింది. ఐపిసి సెక్షన్లతో పాటు…