జాతీయం

  • Home
  • కుల్గాంలో కిసాన్‌ మజ్దూర్‌ మెగా ర్యాలీ

జాతీయం

కుల్గాంలో కిసాన్‌ మజ్దూర్‌ మెగా ర్యాలీ

Apr 27,2024 | 01:50

కుల్గాం : జమ్ము కాశ్మీర్‌లోని కుల్గాంలో శుక్రవారం కిసాన్‌ మజ్దూర్‌ మెగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిపిఎం నాయకులు మహమద్‌ యూసఫ్‌ తరిగామి ప్రసంగించారు.…

Lok Sabha Election: ఐదు గంటల వరకు 61శాతం ఓటింగ్‌ నమోదు

Apr 26,2024 | 18:50

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ కొనసాగుతుంది. రెండో విడత ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాల్లోని ప్రజలు…

Odisha: 4 లోక్‌సభ స్థానాలకు బరిలో 39 మంది అభ్యర్థులు

Apr 26,2024 | 18:31

భువనేశ్వర్‌ : ఒడిశాలో నాలుగు లోక్‌సభ సీట్లకు గాను 39 మంది అభ్యర్థులు, 28 అసెంబ్లీ స్థానాలకు గాను 266 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించినట్లు ఎన్నికల…

ప్రధాని మోడీ భయపడుతున్నారు : రాహుల్‌ గాంధీ

Apr 26,2024 | 17:10

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీ భయపడుతున్నారని, స్టేజీపై కన్నీళ్లు కూడా పెట్టుకోవచ్చని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల…

ఆప్ తరపున ప్రచారం చేయనున్న సునీతా కేజ్రీవాల్‌

Apr 26,2024 | 16:30

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ భార్య సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 27న ఈస్ట్‌ ఢిల్లీ నియోజకవర్గంలో…

రెట్టింపైన MPLAD కింద ఖర్చు చేయని నిధుల వాటా

Apr 26,2024 | 15:18

న్యూఢిల్లీ  :    2019లో పార్లమెంటుకు ఎన్నికైన ఎంపిలు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (MPLAD) కింద వారికి కేటాయించిన నిధులను వినియోగించలేదని వెల్లడైంది. 2014లో ఎన్నికైన…

2nd Phase – ప్రశాంతంగా కొనసాగుతున్న లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : రెండో విడత లోక్‌ సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం 6 గంటల…

Loksabha Elections – ఓటేసిన ప్రముఖులు

Apr 26,2024 | 12:57

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌ శుక్రవారం కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఈ…

3, 4 తేదీల్లో రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన

Apr 26,2024 | 13:16

అమరావతి : మే 3,4 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి రానున్నారు. మే 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో…