జాతీయం

  • Home
  • Earthquake : 3.9 తీవ్రతతో మణిపూర్‌లో భూకంపం

జాతీయం

Earthquake : 3.9 తీవ్రతతో మణిపూర్‌లో భూకంపం

Mar 15,2024 | 11:22

ఉఖ్రుల్‌ : మణిపూర్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 3.9 తీవ్రతగా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) సామాజిక…

రష్యా ఎన్నికలు ప్రారంభం – కేరళలోనూ పోలింగ్‌..!

Mar 15,2024 | 10:36

తిరువనంతపురం : రష్యా ఎన్నికలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్‌ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న…

మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు – బిజెపి నేత యడియూరప్పపై పోక్సో కేసు

Mar 15,2024 | 10:09

బెంగళూరు : కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్‌ నేత బిఎస్‌ యడియూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. 17 ఏండ్ల మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు…

పళనిస్వామి, అన్నామలైపై స్టాలిన్‌ పరువునష్టం కేసు

Mar 15,2024 | 08:16

చెన్నై: అన్నాడిఎంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై ముఖ్యమంతి, డిఎంకె నాయకులు ఎంకె స్టాలిన్‌ పరువునష్టం దావా వేశారు.…

కొంత మంది బానిసత్వంతో మరికొంత మందికి పరిశుభ్రత సాధించలేం : బాంబే హైకోర్టు

Mar 15,2024 | 08:00

ముంబయి : పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఒక కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ రాజ్యంలో కొంత మందిని బానిసత్వంలో నిమగం చేయడం ద్వారా…

బాండ్ల కిరికిరి

Mar 15,2024 | 00:37

వివరాలు వెల్లడి అసలు విషయం రహస్యమే సుప్రీం తీర్పు స్ఫూర్తి బేఖాతరు మళ్లీ తప్పని న్యాయపోరాటం ప్రజాశక్తి – న్యూఢిల్లీ : స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా,…

లోక్‌సభ ఎన్నికల తరువాత జనగణన?

Mar 15,2024 | 00:36

న్యూఢిల్లీ : గత కొన్నేళ్లుగా వాయిదాలు పడుతూ వస్తోన్న జనగణన ఈ ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలప్రక్రియ ముగిసిన తరువాత చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్‌ మీడియా…

అమిత్‌ షా అస్సాం పర్యటన రద్దు

Mar 15,2024 | 00:32

 సిఎఎ నిరసనల ఎఫెక్టు గౌహతి: సిఎఎకి వ్యతిరేకంగా ప్రజల నిరసనలకు భయపడి కేంద్ర హౌంమంత్రి అమిత్‌ షా అస్సాం పర్యటనను రద్దు చేసుకున్నారు. మార్చి 15న అస్సాంలో…

ఎలక్షన్‌ కమిషనర్లుగా జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సంధు

Mar 15,2024 | 00:31

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘంలో ఎన్నికల కమిషనర్లుగా మాజీ బ్యూరోక్రాట్‌లు జ్ఞానేష్‌ కుమార్‌, సుఖ్భీర్‌ సింగ్‌ సంధులను నియమించారు. ఎన్నికల కమిషన్‌లో ఖాళీ అయిన…