జాతీయం

  • Home
  • Congress : ఆ లేఖ ప్రధాని మోడీ ‘ఆర్కెస్ట్రా ప్రచారం’ లో భాగం

జాతీయం

Congress : ఆ లేఖ ప్రధాని మోడీ ‘ఆర్కెస్ట్రా ప్రచారం’ లో భాగం

Apr 15,2024 | 17:58

న్యూఢిల్లీ :    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 21 మంది రిటైర్డ్‌జడ్జీలు రాసిన లేఖ ప్రధాని మోడీ ఆర్కెస్ట్రా ప్రచారంలో భాగమని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థపై ఒత్తిడి,…

electoral bonds : సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌

Apr 15,2024 | 15:23

న్యూఢిల్లీ :    ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది…

Supreme Court: కేజ్రీవాల్‌ కేసులో ఇడికి సుప్రీం నోటీసులు

Apr 16,2024 | 00:09

 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన…

రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల సోదాలు

Apr 15,2024 | 13:12

నీలగిరి (తమిళనాడు) : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండగా … ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని సోదా చేస్తున్నారు.…

Manipur police : ఇద్దరు కుకీల మృతిపై జీరో ఎఫ్‌ఐఆర్‌

Apr 15,2024 | 11:45

ఇంఫాల్‌ : మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతోంది. కాంగ్‌పోక్సీ జిల్లా సరిహద్దుల్లో శనివారం ఉదయం మొయితీలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు కుకీ వాలంటీర్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. వారి…

పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టుల దాడి

Apr 15,2024 | 11:41

ఛత్తీస్‌గడ్‌ : ఛత్తీస్‌గడ్‌ బీజాపూర్‌ జిల్లాలోని చుట్వాహిలోని పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు దాడి చేశారు. పోలీస్‌ క్యాంప్‌ పై మావోయిస్టులు బాంబుల వర్షం కురిపించారు. తెలంగాణ…

ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

Apr 15,2024 | 10:06

బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్‌ వైరల్‌ కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ఆందోళన న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

Apr 15,2024 | 09:48

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…

2 లక్షలకు పైగా ఖాతాలు తొలగించిన ఎక్స్‌

Apr 15,2024 | 09:42

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) భారత్‌లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…