జాతీయం

  • Home
  • ప్రఖ్యాత అస్సాం నవలా రచయిత అరుణ్ గోస్వామి కన్నుమూత

జాతీయం

ప్రఖ్యాత అస్సాం నవలా రచయిత అరుణ్ గోస్వామి కన్నుమూత

Mar 13,2024 | 13:39

అస్సాం: సాహిత్య దిగ్గజం, ప్రముఖ నవలా రచయిత, కథా రచయిత అరుణ్ గోస్వామి (80) జోర్హాట్‌లోని మిషన్ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. అతను…

రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తి అరెస్టు

Mar 13,2024 | 12:59

బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ…

బిజెపి ఎంపీకి చురకలు

Mar 13,2024 | 13:05

ఇంటర్నెట్ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న తరుణంలో దేశంలో రాజకీయ పార్టీల ఎత్తులు, పొత్తులు ఒకవైపు, సైద్దాంతిక చర్చ, ప్రజా సమస్యలపై మరోవైపు చర్చలు…

Bengaluru : బెంగళూరు నీటి కష్టాలు.. నెలకు ఐదుసార్లే స్నానం

Mar 13,2024 | 12:30

బెంగళూరు : వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బెంగళూరునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వర్షాలు పడక, బోర్లు ఎండిపోయి.. తాగడానికి నీరు లేక బెంగళూరు…

గ్రేటర్‌ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం

Mar 13,2024 | 11:40

నోయిడా: గ్రేటర్‌ నోయిడా మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్‌ మూర్తి చౌక్‌ వద్ద ఉన్న ఈటరీస్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఓ దాబాలో షార్ట్‌ సర్క్యూట్‌…

ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Mar 13,2024 | 10:37

పాట్నా : తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి…

‘పెద్దన్న’ పాత్రతోనే తంటా

Mar 13,2024 | 08:52

వీడిపోతున్న మిత్రపక్షాలు  పొత్తుల కోసం బిజెపి వెంపర్లాట న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు సంబంధించి భాగస్వామ్య పక్షాలతో బిజెపి జరుపుతున్న చర్చలు ఓ అడుగు…

హపూర్‌ మూకదాడి కేసులో 10 మందికి జీవిత ఖైదు

Mar 13,2024 | 08:47

లక్నో : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాపూర్‌ 2018 మూకదాడి కేసులో మొత్తం 10 మంది నిందితులను స్థానిక కోర్టు మంగళవారం దోషులుగా నిర్ధారించింది. 10 మందికీ…

పాక్‌తో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయి : భారత్‌

Mar 13,2024 | 08:44

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ తో చర్చలకు భారత్‌ తలుపులు ఎప్పుడూ మూయలేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ తెలిపారు. అయితే ఒకవేళ ఇరు దేశాలు చర్చలు…