జాతీయం

  • Home
  • తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు

జాతీయం

తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు

Jan 24,2024 | 10:48

 బెంగళూరు కోర్టు తీర్పు బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ…

నేతాజీకి సిపిఎం ఘన నివాళి

Jan 24,2024 | 10:38

కొల్‌కతా : స్వతంత్ర సంగ్రామ యోధుడు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. నేతాజీ స్థాపించిన ఆజాద్‌…

మహారాష్ట్రలో పడవ బోల్తా… ఆరుగురు మహిళలు గల్లంతు

Jan 24,2024 | 10:36

ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం మహారాష్ట్ర : పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతైన విషాద ఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్…

కేంద్రంపై నిరసిద్దాం రండి !

Jan 24,2024 | 10:21

 తమిళనాడు సిఎంను ఆహ్వానించిన కేరళ తిరువనంతపురం : రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం…

గుజరాత్‌లో మద్యానికి తలుపులు తెరిచిన బిజెపి

Jan 24,2024 | 10:18

గిఫ్ట్‌ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్‌ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…

రాష్ట్ర అంగన్‌వాడీలకు ఎఐఎఫ్‌ఎడబ్ల్యుహెచ్‌ అభినందనలు

Jan 24,2024 | 10:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్‌వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్లకు ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌…

జార్ఖండ్‌ సిఎంకు మళ్లీ సమన్లు

Jan 24,2024 | 10:09

రాంచీ : మనీ లాండరింగ్‌ కేసులో జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్‌మెంటును రికార్డు చేసేందుకు వీలుగా ఈ…

కేరళలో 2.7 కోట్ల మంది ఓటర్లు

Jan 24,2024 | 17:53

తిరువనంతపురం : కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,99,326కు చేరింది. వీరిలో మహిళా ఓటర్లు 1,39,96,729 మందిగా, పురుషులు 1,31,02,288 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద…

వ్యక్తులను కట్టేసి,కొట్టే అధికారం పోలీసులకుందా ? : ఖెడా సంఘటనను ప్రస్తావిస్తూ సుప్రీం వ్యాఖ్యలు

Jan 24,2024 | 09:47

న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్‌లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు…