తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వజ్రాభరణాలు
బెంగళూరు కోర్టు తీర్పు బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ…
బెంగళూరు కోర్టు తీర్పు బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన బంగారు నగలను, వజ్రాభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ…
కొల్కతా : స్వతంత్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సిపిఎం ఘన నివాళులర్పించింది. నేతాజీ స్థాపించిన ఆజాద్…
ఇద్దరు మహిళల మృతదేహలు లభ్యం మహారాష్ట్ర : పడవ బోల్తా కొట్టి, ఆరుగురు మహిళలు గల్లంతైన విషాద ఘటన మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్…
తమిళనాడు సిఎంను ఆహ్వానించిన కేరళ తిరువనంతపురం : రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యం…
గిఫ్ట్ సిటీలో అనుమతించిన ప్రభుత్వం గాంధీనగర్ : మద్యపానం ఆరోగ్యానికి హానికరం..మద్యాన్ని సంపూర్ణంగా నిషేదించాలని నినదించి మద్య రహిత సమాజాన్ని ఆకాంక్షించిన మహాత్మాగాంధీ నడిచిన నేలపై బిజెపి…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అంగన్వాడీ యూనియన్ల సంయుక్త వేదిక ఆధ్వర్యంలో 42 రోజులుగా సమ్మె చేసి విజయం సాధించిన అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు ఆల్ ఇండియా ఫెడరేషన్…
రాంచీ : మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి సమన్లు జారీ చేసింది. స్టేట్మెంటును రికార్డు చేసేందుకు వీలుగా ఈ…
తిరువనంతపురం : కేరళలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,70,99,326కు చేరింది. వీరిలో మహిళా ఓటర్లు 1,39,96,729 మందిగా, పురుషులు 1,31,02,288 మంది ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద…
న్యూఢిల్లీ : గార్బా ఉత్సవానికి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో 2022లో గుజరాత్లోని ఖెడా జిల్లాలో నలుగురు పోలీసులు ఒక స్తంభానికి ముస్లింలను కట్టివేసి బహిరంగంగా కొరడా దెబ్బలు…