జాతీయం

  • Home
  • శాంతియుతంగా కవాతు – నేడు రైతుల కార్యాచరణ ప్రకటన

జాతీయం

శాంతియుతంగా కవాతు – నేడు రైతుల కార్యాచరణ ప్రకటన

Mar 3,2024 | 10:15

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : శాంతియుతంగా ఢిల్లీకి కవాతు చేస్తామని, లేదంటే సరిహద్దు ప్రాంతాల్లో ధర్నాలు బలోపేతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు…

కేంద్రం నో

Mar 3,2024 | 09:57

బెంగళూరు ఫిల్మ్‌ ఫెస్ట్‌ నుంచి రైతుల నిరసనపై డాక్యుమెంటరీ నిషేధం ప్రదర్శితం కాని ‘కిసాన్‌ సత్యాగ్రహ’ న్యూఢిల్లీ : రైతుల పట్ల అనుసరించిన అమానవీయ వైఖరి ప్రపంచానికి…

హర్యానా ప్రభుత్వ నిర్బంధంపై ఆశాల ఆగ్రహం

Mar 3,2024 | 09:54

ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి విజయవంతం చండీగఢ్‌ : రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరి, అణచివేత చర్యలను నిరసిస్తూ హర్యానా అంతటా ఆశా వర్కర్లు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా…

195 మందితో బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల తొలి జాబితా

Mar 3,2024 | 08:18

ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వారణాసి…

ఎంఎస్‌పికి చట్టబద్ద హామీ, కుల గణన, ఉద్యోగ ఖాళీల భర్తీ -కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టో

Mar 2,2024 | 22:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రైతులకు పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన హామీ, దేశవ్యాప్తంగా కులగణన, ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వ ఖాళీల భర్తీ 2024 లోక్‌సభ…

మరో తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు : రెబల్‌ ఎమ్మెల్యే రాణా

Mar 2,2024 | 17:11

సిమ్లా : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి…

గౌతం గంభీర్‌ బటలోనే ఎంపి జయంత్‌సిన్హా

Mar 2,2024 | 16:13

న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ జయంత్‌ సిన్హా కూడా గౌతం గంభీర్‌ బాట పట్టారు. క్రికెట్‌పై ఫోకస్‌ పెట్టేందుకు తనను రాజకీయాల నుంచి తప్పించాలని గంభీర్‌ బిజెపి…

టిఎంసి అంటేనే అవినీతి : మోడీ

Mar 2,2024 | 15:37

పశ్చిమబెంగాల్‌ : పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న టిఎంసి (తృణమూల్‌ కాంగ్రెస్‌) అవినీతిపై ప్రధాని మోడీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో 42 సీట్లను గెలిచే…

ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి మృతి

Mar 2,2024 | 15:09

ముంబై: ముంబై బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా సీనియర్‌ కమాండర్‌ అజామ్‌ ఛీమా మఅతి చెందినట్లు సమాచారం. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో గుండెపోటుతో ఆయన మరణించినట్లు…