ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని జెపి నడ్డా, అమిత్, విజయేంద్రపై కేసు
బెంగళూరు : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్ అధ్యక్షులు అమిత్ మాలవీయ, పార్టీ కర్ణాటక అధ్యక్షులు…
బెంగళూరు : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, పార్టీ ఐటి సెల్ అధ్యక్షులు అమిత్ మాలవీయ, పార్టీ కర్ణాటక అధ్యక్షులు…
సుప్రీంను కోరిన హేమంత్ సోరెన్ న్యూఢిల్లీ : మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ పెట్టుకున్న పిటిషన్పై అత్యవసరంగా విచారించాల్సిందిగా జార్ఖండ్ మాజీ…
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై దాఖలైన పిటిషన్లను 8వ తేదీన అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. ఈ దావానలం సంఘటనల్లో 90శాతం ఉద్దేశపూర్వకంగా చోటు చేసుకున్నవేనని…
న్యూఢిల్లీ : ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ అనే ఉగ్రవాద సంస్థ నుంచి రాజకీయ విరాళాలు తీసుకున్నారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఎన్ఐఎ విచారణ చేయాలని…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక నియోజకవర్గాలైన అమేథీ, రారుబరేలీకి ఎట్టకేలకు ఇటీవల అభ్యర్థులను ప్రకటించింది. రారుబరేలీకి రాహుల్, అమేథీకి కిశోరీలాల్ శర్మలను బరిలోకి దింపింది. ఈ…
భువనేశ్వర్ : రానున్న జూన్ 4తో బిజు జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్లో ఎన్నికల ప్రచారం…
భోపాల్ : లోక్సభ ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎకు 150 సీట్లు కూడా కష్టమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్- బిజెపి మార్చాలనుకుంటున్న…
తిరువనంతపురం : లోక్సభ ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు యత్నిస్తోందన్న ఆరోపణలను తోసిపుచ్చేందుకు ఎన్నికల కమిషన్ (ఇసి) నిరాకరించడంపై సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఆర్థిక…
భువనేశ్వర్ : రానున్న జూన్ 4తో బిజు జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం గడువు తేదీ ముగుస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. సోమవారం ఆయన బెర్హాంపూర్లో ఎన్నికల ప్రచారం…