జాతీయం

  • Home
  • కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్‌-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు..

జాతీయం

కేరళలో పట్టాలు తప్పిన కన్నూర్‌-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌ రైలు..

Jan 20,2024 | 11:58

కేరళ : కేరళలో కన్నూర్‌-అలప్పుజ ఎగ్జిక్యూటివ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూర్‌ యార్డులో షంటింగ్‌ ప్రాసెస్‌ (రైలు దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా…

అమెజాన్‌లో అయోధ్య నకిలీ ప్రసాదం.. నోటీసులు జారీ

Jan 20,2024 | 11:29

ఢిల్లీ : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వేళ.. నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు అమెజాన్‌ సంస్థకు నోటీసులు జారీ అయ్యాయి. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌…

అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం

Jan 20,2024 | 13:37

న్యూఢిల్లీ, లక్నో : అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని…

‘లొకేషన్‌ మార్కర్‌’గా విక్రమ్‌ ల్యాండర్‌.. నిద్రాణ స్థితిలోనూ సేవలు

Jan 20,2024 | 11:54

బెంగళూరు : చందమామ దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యాలకు మించి పని చేసిన చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌.. నిద్రాణ…

అధికార దుర్వినియోగం

Jan 20,2024 | 11:01

 22న ఒక పూట సెలవుపై సిపిఎం పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక…

మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 20,2024 | 10:58

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయితీలు, కుకీల ప్రాబల్యం…

లొంగిపోవాల్సిందే : బిల్కిస్‌ బానో కేసులో దోషులకు స్పష్టం చేసిన సుప్రీం

Jan 20,2024 | 10:56

గడువు పెంచేది లేదు న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో దోషులు లొంగిపోవడానికి మరింత గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ”జనవరి 8న లొంగిపోవాల్సిందిగా…

రాహుల్‌ గాంధీకి రూ. 500 జరిమానా

Jan 20,2024 | 10:41

ఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు రూ.500 జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. 2017లో జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య జరిగింది.…

మోడీ ద్వంద్వ ప్రమాణాలు : సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్‌ ఐజాక్‌

Jan 20,2024 | 10:12

న్యూఢిల్లీ : మోడీ ద్వంద్వ ప్రమాణాలు బట్టబయలవుతున్నాయంటూ … సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు థామస్‌ ఐజాక్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ” మోదీ ద్వంద్వ ప్రమాణాలు…