జాతీయం

  • Home
  • రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

జాతీయం

రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు

Mar 19,2024 | 12:05

 న్యూఢిల్లీ :    యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకి సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఆయనను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పతంజలి మేనేజింగ్‌…

జార్ఖండ్‌ గవర్నర్‌కి .. తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు 

Mar 19,2024 | 11:03

 న్యూఢిల్లీ   :   జార్ఖండ్‌ గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌కు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించారు. తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమిళసై…

పశ్చిమ బెంగాల్‌ డిజిపి సహా 7 రాష్ట్రాల్లో ఉన్నతాధికారులపై వేటు

Mar 19,2024 | 08:29

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇసి ఆదేశాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (ఇసిఐ) పశ్చిమ బెంగాల్‌ డిజిపిని,…

ఎన్నికల నియమావళి ఉల్లంఘన!

Mar 19,2024 | 08:27

ప్రధాని మోడీపై ఇసిఐకి టిఎంసి ఎంపి ఫిర్యాదు చిలకలూరిపేట సభకు ఐఎఎఫ్‌ హెలికాప్టర్‌ వినియోగంపై లేఖ న్యూఢిల్లీ : ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి)ని ప్రధానమంత్రి నరేంద్ర…

ఎస్‌బిఐపై మళ్లీ సుప్రీం ఆగ్రహం

Mar 19,2024 | 08:26

బాండ్ల నంబర్లు వెల్లడికి డెడ్‌లైన్‌ 21లోగా ఇవ్వాల్సిందే సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడివిట్‌ దాఖలు చేయాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల సమాచారాన్ని వెల్లడించే విషయంలో…

21 స్థానాల్లో డిఎంకె పోటీ

Mar 19,2024 | 00:20

తమిళనాట ‘ఇండియా’ ఫోరం సీట్లు ఖరారు చెన్నై : తమిళనాడులోని అధికార డిఎంకె, మిత్రపక్షాలైన కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీలతో లోక్‌సభ సీట్ల సర్దుబాటు పూర్తయింది. డిఎంకె అధ్యక్షుడు…

గవర్నర్‌ రవిపై మరోసారి సుప్రీంకోర్టుకు

Mar 19,2024 | 00:23

తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యే కె.పొన్ముడిని మంత్రివర్గంలోకి…

బెంగళూరులో రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత : సిద్ధరామయ్య

Mar 19,2024 | 00:07

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2600 ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్స్‌ పర్‌ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు…

420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు : ప్రకాష్‌రాజ్‌

Mar 19,2024 | 00:17

చిక్కమంగళూరు : ఫోర్‌ ట్వంటీలు (మోసానికి పాల్పడినవారు) 400 సీట్లు గెలుస్తామంటున్నారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌ బిజెపిపై మండిపడ్డారు. ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని అన్నారు.…