జాతీయం

  • Home
  • బ్రిటన్‌లో ముగిసిన రాజ్‌నాథ్‌ పర్యటన

జాతీయం

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

Jan 12,2024 | 08:56

31 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 9…

31 నుంచి సభాసమరం

Jan 12,2024 | 08:11

– సార్వత్రిక ఎన్నికల ముందు ఇవే చివరి సమావేశాలు – ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరిసారిగా పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు…

Karnataka : లాడ్జిలో జంటపై దాడికి పాల్పడిన దుండగులు

Jan 11,2024 | 17:18

బెంగళూరు : కర్ణాటకలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. లాడ్జి గదిలోకి దుండగులు చొరబడి ఓ జంటపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ జంటను దుండగులు అసభ్య పదజాలంతో…

మెహబూబా ముఫ్తీకి తృటిలో తప్పిన ప్రమాదం

Jan 11,2024 | 16:42

శ్రీనగర్‌  :   జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీకి తృటిలో ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.  అయితే…

దగ్గు సిరప్‌లు తాపించి.. కుమారుడిని చంపిన సిఈవో

Jan 11,2024 | 17:25

పనాజి : గోవాలో తన నాలుగేళ్ల కుమారుడిని ‘మైండ్‌ఫుల్‌ ఎఐ’ సంస్థ సీఈవో దారుణంగా చంపి.. సూట్‌కేసులో కుక్కి పోలీసులకు చిక్కిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.…

ఢిల్లీలో భూకంపం .. 6.1 గా నమోదు

Jan 11,2024 | 16:36

న్యూఢిల్లీ   :     దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం మధ్యాహ్నం భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 6.1 గా నమోదైంది.…

రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేసేందుకే : మమతా బెనర్జీ

Jan 11,2024 | 17:31

కోల్‌కతా : రాజ్యాంగ నిర్మాణాన్ని నాశనం చేసేందుకే  కేంద్రం  ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’  పాలసీని రూపొందించిందని  పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం విమర్శించారు.  పాలక…

యువతకు కావల్సింది పకోడీ దుకాణాలు కాదు : కాంగ్రెస్‌

Jan 11,2024 | 12:41

న్యూఢిల్లీ : దేశ యువతకు కావల్సింది మెరుగైన ఉద్యోగాలు కానీ, ‘ పకోడీ దుకాణాలు’ కాదని కాంగ్రెస్‌ గురువారం విమర్శించింది. పదేళ్ల మోడీ ప్రభుత్వ హయాంలో దేశంలో…