జాతీయం

  • Home
  • ‘పతంజలి’పై చర్యలు తీసుకోండి

జాతీయం

‘పతంజలి’పై చర్యలు తీసుకోండి

Feb 6,2024 | 11:08

తప్పుదారి పట్టించే ప్రకటనలపై పిఎంఓ ఆదేశాలు న్యూఢిల్లీ :    బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద్‌ విషయంలో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) కీలక ఆదేశాలు…

రెండు పడవల మీద నడవడం చాలా కష్టం : టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌

Feb 6,2024 | 11:06

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రెండు పడవల మీద నడవడం చాలా కష్టమని టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. రాజకీయాల్లో ఉండే వ్యాపారవేత్తలకు వేధింపులు తగవని అన్నారు.…

ప్రొఫెసర్‌ పోస్టుల్లో రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగ విరుద్ధం : విజయసాయి రెడ్డి

Feb 6,2024 | 11:04

 ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశ్వవిద్యాలయాల అధ్యాపక పోస్టుల నియామకాల్లో ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసిలకు కేటాయించిన రిజర్వేషన్‌ను రద్దు చేస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) జారీ చేసిన…

పన్నుల్లో వాటా పంపిణీలో బిజెపియేతర రాష్ట్రాలపై వివక్ష

Feb 6,2024 | 11:01

లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌రంజన్‌ చౌదరి వివక్ష అబద్ధం : నిర్మలా సీతారామన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :‘పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ’పై కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత…

సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

Feb 6,2024 | 10:55

2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్‌ తిరువనంతపురం :    సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే : బ్యాలెట్‌ పేపర్ల తారు మారుపై సుప్రీం వ్యాఖ్య

Feb 6,2024 | 09:11

న్యూఢిల్లీ : బ్యాలెట్‌ పేపర్లను ప్రిసైడింగ్‌ అధికారి తారుమారు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆ ప్రిసైడింగ్‌ అధికారిని విచారణ చేయాల్సిందేనని స్పష్టం చేసింది.…

ఓట్ల కోసం శ్రీరాముడి దుర్వినియోగం

Feb 6,2024 | 09:03

 రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీస్తోన్న కేంద్రం బిజెపిపై సిపిఎం ఎంపి బ్రిట్టాస్‌ విమర్శలు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు? : లోక్‌సభలో ప్రశ్నించిన ఆరిఫ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :రాష్ట్రాలను కేంద్ర…

విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్‌

Feb 6,2024 | 07:48

అవినీతిని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : హేమంత్‌ సోరేన్‌ రాంచి : ముఖ్యమంత్రి చంపయీ సోరెన్‌ నేతృత్వంలోని జార్ఖండ్‌ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం సోమవారం…

ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోంది : రాహుల్‌

Feb 5,2024 | 18:10

రాంచీ : ప్రభుత్వ రంగ సంస్థల్ని మోడీ ప్రభుత్వం నెమ్మదిగా నాశనం చేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యారు…