రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…
న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…
ఆర్జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి…
సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ గాంధీనగర్ : గుజరాత్లో నామినేషన్ల దశలోనే బిజెపి అక్రమాలకు తెర లేపిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సూరత్ లోక్సభ నియోజకవర్గం…
బెంగళూరు : బిజెపిలో జనతాదళ్ (సెక్యులర్) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…
కోల్కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి భద్రత లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.…
రాంచీ : ఇన్సులిన్ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష…
రాంచీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్ ఆదివారం పేర్కొన్నారు. రాహుల్ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు…
రాయ్పూర్ : రూ. 200 కోట్ల లిక్కర్స్కామ్కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఛత్తీస్గఢ్కి చెందిన మాజీ ఐఎఎస్అధికారిని అరెస్ట్ చేసింది. మాజీ ఐఎఎస్…