జాతీయం

  • Home
  • రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్‌ గాంధీ

జాతీయం

రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్‌ గాంధీ

Apr 22,2024 | 00:47

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…

ఓటమి తప్పదనే నితీష్‌కు మతి భ్రమించింది !

Apr 22,2024 | 00:43

 ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్‌జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి…

మోడీని ఆరాధించే మతంగా మారిన బిజెపి : చిదంబరం ఎద్దేవా

Apr 22,2024 | 00:40

న్యూఢిల్లీ : బిజెపి అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని ఆరాధించే మతంగా మారిందని కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి…

నామినేషన్ల దశలోనే అక్రమాలకు తెరలేపిన బిజెపి

Apr 22,2024 | 00:39

 సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ గాంధీనగర్‌ : గుజరాత్‌లో నామినేషన్ల దశలోనే బిజెపి అక్రమాలకు తెర లేపిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం…

మా పార్టీ బిజెపిలో విలీనం కాదు : హెచ్‌డి కుమారస్వామి

Apr 21,2024 | 23:58

బెంగళూరు : బిజెపిలో జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్‌.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…

‘నాకు, నా మేనల్లుడికి రక్షణ లేదు’.. మమతా బెనర్జీ

Apr 21,2024 | 23:55

కోల్‌కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి భద్రత లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.…

Sunita Kejriwal : నా భర్తను హత్య చేసేందుకు బిజెపి కుట్ర

Apr 21,2024 | 18:49

రాంచీ :   ఇన్సులిన్‌ ఇవ్వకుండా తన భర్తను జైల్లో హత్య చేసేందుకు బిజెపి యత్నిస్తోందని కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌ మండిపడ్డారు. బిజెపి నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష…

స్వల్ప అస్వస్థతకు గురైన రాహుల్‌ గాంధీ

Apr 21,2024 | 14:54

రాంచీ :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అస్వస్థతకు గురైనట్లు ఆపార్టీ ప్రతినిధి జైరాం రమేష్‌ ఆదివారం పేర్కొన్నారు. రాహుల్‌ అనారోగ్యానికి గురయ్యారని, దీంతో నేడు…

ED arrest: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఐఎఎస్‌ అధికారి అరెస్ట్‌

Apr 21,2024 | 13:31

రాయ్‌పూర్  :  రూ. 200 కోట్ల లిక్కర్‌స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) ఛత్తీస్‌గఢ్‌కి చెందిన మాజీ ఐఎఎస్‌అధికారిని అరెస్ట్‌ చేసింది. మాజీ ఐఎఎస్‌…