జాతీయం

  • Home
  • లౌకిక వాదానికి బిజెపి చరమగీతం : సీతారాం ఏచూరి

జాతీయం

లౌకిక వాదానికి బిజెపి చరమగీతం : సీతారాం ఏచూరి

Jan 30,2024 | 18:16

తిరువనంతపురం  :   అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…

నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై స్పందించిన రాహల్‌ గాంధీ

Jan 30,2024 | 17:23

పాట్నా :   జెడియు అధ్యక్షుడు నితీష్‌కుమార్‌ యూటర్న్‌పై మొదటిసారి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. బీహార్‌లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్‌ పోరాడుతుందని, కూటమికి నితీష్‌కుమార్‌…

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న హీరో విజయ్

Jan 30,2024 | 16:25

చెన్నై : ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా…

పార్లమెంట్‌ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దు

Jan 30,2024 | 16:49

న్యూఢిల్లీ :   పార్లమెంటరీ సభ్యులందరి సస్పెన్షన్‌ రద్దైంది. మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్‌ మంగళవారం రద్దైంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్‌కు గురైన ఎంపిల సస్పెన్షన్‌ను…

మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

Jan 30,2024 | 15:45

న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…

రాజ్యసభకు నామినేట్‌ అయిన చండీగఢ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకులు

Jan 30,2024 | 14:58

న్యూఢిల్లీ  :  చండీగఢ్‌ యూనివర్శిటీ వ్యవస్థాపకులు- చాన్సలర్‌ సత్నామ్‌ సింగ్‌ సంధు రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను పార్లమెంట్‌ ఎగువ సభకు నామినేట్‌…

జార్ఖండ్‌ సిఎం నివాసం నుండి రూ.36 లక్షల నగదు, పత్రాలు సీజ్‌

Jan 30,2024 | 14:18

న్యూఢిల్లీ  :   జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ ఢిల్లీ నివాసం నుండి రూ. 36 లక్షల నగదు, ఎస్‌యువి, కొన్ని పత్రాలను సీజ్‌ చేసినట్లు ఈడి అధికారులు…

’వారంతా‘ మన దేశ పిల్లలు కాదా : ప్రియాంక గాంధీ

Jan 30,2024 | 12:44

న్యూఢిల్లీ  :  దేశంలో అసలు సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వాటికి మోడీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదని, దీనికి నిదర్శనం ఇజ్రాయిల్‌కి కార్మికులను పంపేందుకు చేపట్టిన …

19 మంది పాకిస్థానీయులను రక్షించిన భారత నేవీ.. 36 గంటల్లో 2వ ఆపరేషన్‌

Jan 30,2024 | 11:58

 న్యూఢిల్లీ :   భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ సుమిత్రా 36 గంటల వ్యవధిలో మరో యాంటీ పైరసీ ఆపరేషన్‌ను చేపట్టింది.   సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు…