లౌకిక వాదానికి బిజెపి చరమగీతం : సీతారాం ఏచూరి
తిరువనంతపురం : అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…
తిరువనంతపురం : అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బిజెపి లౌకికవాదానికి చరమగీతం పాడిందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికలే లక్ష్యంగా అయోధ్యలో రాజకీయ కార్యక్రమం…
పాట్నా : జెడియు అధ్యక్షుడు నితీష్కుమార్ యూటర్న్పై మొదటిసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. బీహార్లో సామాజిక న్యాయం కోసం మహాఘట్బంధన్ పోరాడుతుందని, కూటమికి నితీష్కుమార్…
చెన్నై : ప్రముఖ నటుడు హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో విజయ్ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే దిశగా…
న్యూఢిల్లీ : పార్లమెంటరీ సభ్యులందరి సస్పెన్షన్ రద్దైంది. మంది రాజ్యసభ ఎంపిల సస్పెన్షన్ మంగళవారం రద్దైంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా సస్పెన్షన్కు గురైన ఎంపిల సస్పెన్షన్ను…
న్యూఢిల్లీ : మహాత్మాగాంధీ 76వ వర్థంతి (జనవరి 30) సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఢిల్లీలోని రాజ్ఘాట్లో గాంధీ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు.…
న్యూఢిల్లీ : చండీగఢ్ యూనివర్శిటీ వ్యవస్థాపకులు- చాన్సలర్ సత్నామ్ సింగ్ సంధు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను పార్లమెంట్ ఎగువ సభకు నామినేట్…
న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఢిల్లీ నివాసం నుండి రూ. 36 లక్షల నగదు, ఎస్యువి, కొన్ని పత్రాలను సీజ్ చేసినట్లు ఈడి అధికారులు…
న్యూఢిల్లీ : దేశంలో అసలు సమస్య నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని, వాటికి మోడీ ప్రభుత్వం వద్ద పరిష్కారం లేదని, దీనికి నిదర్శనం ఇజ్రాయిల్కి కార్మికులను పంపేందుకు చేపట్టిన …
న్యూఢిల్లీ : భారత నావికాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమిత్రా 36 గంటల వ్యవధిలో మరో యాంటీ పైరసీ ఆపరేషన్ను చేపట్టింది. సోమాలియా తూర్పు తీరంలో సముద్రపు దొంగలు…