420లు 400 సీట్లు గెలుస్తామంటున్నారు : ప్రకాష్రాజ్
చిక్కమంగళూరు : ఫోర్ ట్వంటీలు (మోసానికి పాల్పడినవారు) 400 సీట్లు గెలుస్తామంటున్నారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ బిజెపిపై మండిపడ్డారు. ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని అన్నారు.…
చిక్కమంగళూరు : ఫోర్ ట్వంటీలు (మోసానికి పాల్పడినవారు) 400 సీట్లు గెలుస్తామంటున్నారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ బిజెపిపై మండిపడ్డారు. ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని అన్నారు.…
ఎస్టి విద్యార్థులకు ప్రాణసంకటంగా మోడీ సర్కారు సవరణలు న్యూఢిల్లీ : విదేశాల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన మోడీ సర్కారు అందుకు భిన్నంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను భారీగా…
14 బ్యాంక్ ఖాతాల సీజ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నకిలీ ఔషధ రాకెట్ వెలుగుచూడటంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 10 ప్రదేశాల్లో దాడులు చేసింది.…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : త్రిపుర తూర్పు (ఎస్టి రిజర్వుడ్) లోక్సభ నియోజకవర్గానికి, అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగే రామ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం తన అభ్యర్థులను ప్రకటించింది.…
ఢిల్లీ లిక్కర్ పాలసీలో…లబ్ది పొందేలా ఎమ్మెల్సీ డీల్ కేజ్రీవాల్, సిసోడియాలతో కలిసి కుట్ర : ఇడి ప్రకటన సోదాల టైంలో కవిత బంధువులు, సన్నిహితులు అడ్డుకున్నారని వెల్లడి…
సిమ్లా : హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటీవల నిర్వహించిన రాజ్యసభ…
కోల్కతా : పశ్చిమబెంగాల్ డిజిపి సహా ఆరు రాష్ట్రాల ఉన్నతాధికారులను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) సోమవారం తొలగించింది. పశ్చిమ బెంగాల్ డిజిపిని ఎన్నికల సంబంధిత…
న్యూఢిల్లీ : తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసుకు సంబంధించి సీనియర్ నటి జయప్రదకు విధించిన 6 నెలల జైలు శిక్షను…
అహ్మదాబాద్ : గుజరాత్ యూనివర్శిటీకి చెందిన విదేశీ విద్యార్థులను మూడు రోజుల్లో మరో కొత్త హాస్టల్కు మార్చనున్నట్లు వైస్ ఛాన్సలర్ నీరజ తెలిపారు. యూనివర్శిటీ తన హాస్టల్…