జాతీయం

  • Home
  • సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

జాతీయం

సీఎం కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు

May 22,2024 | 13:25

ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…

హైవేపై విషాదం.. కారు ఢీకొని పెద్ద పులి మృతి.. వీడియో వైరల్‌

May 22,2024 | 11:19

 ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…

Road accident in America: ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి

May 22,2024 | 10:51

అమెరికాలో జార్జియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 14న ఈ ఘటన…

స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం

May 22,2024 | 09:17

న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన…

వారణాసి మినహా అన్నింటా బిజెపికి ఓటమే

May 22,2024 | 09:13

– యుపిలో ‘ఇండియా’ పవనాలు – లాల్‌గంజ్‌ సభలో అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్‌వాదీ…

తమిళ ప్రజలను అవమానించడమే

May 22,2024 | 09:11

-రత్న భాండాగారం తాళలపై మోడీ వ్యాఖ్యల పట్ల స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ…

హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌పై విచారణ వాయిదా

May 22,2024 | 09:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర…

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ప్రజలు ఛీకొడుతున్నారు

May 22,2024 | 09:09

బిజెపికి మెజారిటీ కల్ల -కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షులు ఖర్గే న్యూఢిల్లీ : మతోన్మాద ఆర్‌ఎస్‌ఎస్‌ను, దాని రాజకీయ వేదిక అయిన బిజెపిని ప్రజలే ఛీకొడుతున్నారని, వాటికి వ్యతిరేకంగా…

గతం కంటే తగ్గిన పోలింగ్‌- నాలుగు దశల్లో ఇదే పరిస్థితి

May 22,2024 | 09:08

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశల పోలింగ్‌ మిగిలింది. అయితే ముగిసిన ఐదు దశల పోలింగ్‌,…