సీఎం కేజ్రీవాల్ను చంపుతానని బెదిరింపులు….ఢిల్లీలో ఓ వ్యక్తి అరెస్టు
ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…
ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…
ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…
అమెరికాలో జార్జియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 14న ఈ ఘటన…
న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన…
– యుపిలో ‘ఇండియా’ పవనాలు – లాల్గంజ్ సభలో అఖిలేశ్ యాదవ్ లక్నో : ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్వాదీ…
-రత్న భాండాగారం తాళలపై మోడీ వ్యాఖ్యల పట్ల స్టాలిన్ ఆగ్రహం చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర…
బిజెపికి మెజారిటీ కల్ల -కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే న్యూఢిల్లీ : మతోన్మాద ఆర్ఎస్ఎస్ను, దాని రాజకీయ వేదిక అయిన బిజెపిని ప్రజలే ఛీకొడుతున్నారని, వాటికి వ్యతిరేకంగా…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా రెండు దశల పోలింగ్ మిగిలింది. అయితే ముగిసిన ఐదు దశల పోలింగ్,…