అమేథీ, రాయ్బరేలీ స్థానాల అభ్యర్థులపై వీడనున్న ఉత్కంఠ
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఉత్కంఠ వీడనుంది. 24 గంటల్లో ఆ రెండు స్థానాల…
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ ‘ప్రమాద కారకాల’పై దర్యాప్తు చేపట్టేందుకు మెడికల్ ప్యానెల్ను నియమించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ బుధవారం ఈ…
పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడిని నిజం చేస్తూ దేశవిదేశాల్లో పేరుగడించారు కలశ. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రతిఒక్కరూ ఔరా అంటున్నారు. ఆనందాలతో పాటు సకల అవసరాలకు…
ఈ ఏడాది కాస్త మెరుగ్గానే వర్షాలు విశాఖపట్నం : పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో బలహీనపడుతూ ప్రస్తుతం చివరి దశలో ఉంది. మరికొద్దిరోజుల్లో తటస్థ పరిస్థితు లు ఏర్పడి,…
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి మరో ఇద్దరు సీనియర్ నేతలు బుధవారం రాజీనామా చేశారు. మాజీ ఎమ్మెల్యే, వెస్ట్ ఢిల్లీ పార్లమెంటరీ సీటు పార్టీ పరిశీలకులు నీరజ్…
న్యూఢిల్లీ : ఆన్లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్ క్లిక్, ఆ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ పురకాయస్థపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ దాఖలు…
న్యూఢిల్లీ : ఢిల్లీలో బాంబుల బెదిరింపులు కలకలం రేపాయి. ఢిల్లీ వ్యాప్తంగా ఈ మెయిల్స్ ద్వారా సుమారు 60కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.…
ఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల…
ముంబై: భర్త, అతని బంధువులపై లేనిపోని ఆరోపణలతో కేసులు నమోదు చేసి వేధించడంపై బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తను భార్య ఇలా…