ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై కేంద్రానికి నోటీసులు
భోపాల్ : ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదివారం నోటీసులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అని…
భోపాల్ : ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై కేంద్రానికి మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదివారం నోటీసులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు వర్తిస్తాయా అని…
పాట్నా : పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్లోని నవ్గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన…
న్యూఢిల్లీ : సీనియర్ కాంగ్రెస్ నేత, ఎంపి మనీష్ తివారీ బిజెపిలో చేరుతున్నారనే వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. మనీష్ తివారీ బిజెపితో టచ్లో ఉన్నారని,…
రాంచీ : జార్ఖండ్లోని సంకీర్ణ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జార్ఖండ్…
టెల్ అవీవ్ : హమాస్తో చర్చల నిలిపివేతపై ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయిల్ హమాస్తో సంధి చర్చల కోసం…
పదేళ్లుగా మీకు ఓటేశాం.. మాకేం చేశారు? నిలదీసిన కర్ణాటక మత్స్యకారులు బెంగళూరు : కేంద్ర మంత్రి, కర్ణాటక బిజెపి ఎంపీ శోభా కరంద్లాజే స్థానిక మత్స్యకారుల నుంచి…
తిరువనంతపురం : రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్ బ్రేక్ ఇచ్చినట్లుగా వాటర్ బ్రేక్ ఇవ్వాలని…
చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే…
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్)…