జాతీయం

  • Home
  • ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి నోటీసులు

జాతీయం

ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి నోటీసులు

Feb 19,2024 | 08:01

భోపాల్‌ :  ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్లపై కేంద్రానికి మధ్యప్రదేశ్‌ హైకోర్టు  ఆదివారం  నోటీసులిచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన జనరల్‌ కేటగిరీ కులాల వారికి మాత్రమే ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌లు వర్తిస్తాయా అని…

పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడి .. బీహార్‌లో ఘటన

Feb 19,2024 | 08:02

పాట్నా :    పోలీసులు, జర్నలిస్టులపై   గ్రామస్తులు  దాడికి దిగారు.  ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్‌లోని నవ్‌గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన…

ఆ వార్తలు నిరాధారం : మనీష్‌ తివారీ

Feb 18,2024 | 15:14

 న్యూఢిల్లీ :    సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, ఎంపి మనీష్‌ తివారీ బిజెపిలో చేరుతున్నారనే వార్తలపై ఆయన కార్యాలయం స్పందించింది. మనీష్‌ తివారీ బిజెపితో టచ్‌లో ఉన్నారని,…

జార్ఖండ్‌ సంకీర్ణ కూటమిలో లుకలుకలు.. ఢిల్లీకి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Feb 18,2024 | 16:59

 రాంచీ :   జార్ఖండ్‌లోని సంకీర్ణ కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది మంది అసంతృప్త కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమ నిరసన తెలిపేందుకు శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఇటీవల జార్ఖండ్‌…

హమాస్‌తో చర్చల నిలిపివేతపై స్పందించిన ఇజ్రాయిల్ ప్రధాని

Feb 18,2024 | 12:04

 టెల్‌ అవీవ్‌ :    హమాస్‌తో చర్చల నిలిపివేతపై ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహూ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ విజ్ఞప్తి మేరకు ఇజ్రాయిల్‌ హమాస్‌తో సంధి చర్చల కోసం…

కేంద్ర మంత్రికి నిరసన సెగ 

Feb 18,2024 | 09:35

పదేళ్లుగా మీకు ఓటేశాం.. మాకేం చేశారు? నిలదీసిన కర్ణాటక మత్స్యకారులు బెంగళూరు : కేంద్ర మంత్రి, కర్ణాటక బిజెపి ఎంపీ శోభా కరంద్లాజే స్థానిక మత్స్యకారుల నుంచి…

కేరళ పాఠశాలల్లో 20 నుంచి వాటర్‌ బ్రేక్‌

Feb 18,2024 | 09:32

తిరువనంతపురం : రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా వాటర్‌ బ్రేక్‌ ఇవ్వాలని…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం..

Feb 18,2024 | 09:27

చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రకటించారు. పీచు మిఠాయి తయారీకి ఉపయోగించే…

మోడీ రాజీనామా చేయాలి : కిసాన్‌ సభ

Feb 18,2024 | 09:24

న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌)…