సోరెన్కు ఒక్కరోజు జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాంచీ ప్రత్యేక కోర్టు గురువారం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం అర్థరాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్…
న్యూఢిల్లీ : ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాంచీ ప్రత్యేక కోర్టు గురువారం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ ఆరోపణలపై బుధవారం అర్థరాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్…
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ముగించేశారు.…
లక్నో : ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని సమాజ్ వాది పార్టీ (ఎస్పి) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శించారు. కేంద్ర ఆర్థిక…
కచ్ (గుజరాత్) : గుజరాత్లో కచ్ జిల్లాలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ…
రాంచీ : భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఝార్కండ్ మాజీ సిఎం హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాలు చేస్తూ…
న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా ఆరోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో మొరార్జీ దేశారు రికార్డును…
కశ్మీర్ : జమ్మూకశ్మీర్లో నిన్న జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. బారాముల్లా, కిష్త్వార్…
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులోకి వెళుతున్న సమయంలో…
8 స్థానాలు పడిపోయిన భారత్ ర్యాంక్ కనుమరుగవుతున్నపౌర స్వేచ్ఛ ప్రాథమిక హక్కులకు విఘాతం ప్రపంచ అవినీతి సూచిక వెల్లడి న్యూఢిల్లీ : 2022తో పోలిస్తే పారదర్శకత విషయంలో…